బిర్షా ముండా గిరిజనులలో విప్లవ స్ఫూర్తి రగిలించిన స్వాతంత్ర సమరయోధుడు సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, అశ్వాపురం మండలం, అమేర్థ గ్రామపంచాయతీ గ్రామసభలో దర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకల్లో పాల్గొని బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అనంతరం సురేష్ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు, ఇతడు ముండా జాతికి చెందిన వాడు, 19వ శతాబ్దపు చివరి రోజుల్లో నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవీక ప్రాంతంలో, బ్రిటిష్ కాలంలో జరిగిన మిలినేరి యన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు, తద్వారా భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు, ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులో ని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది, ఈ విధంగా సత్కరింప బడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా, బిర్సా ముండా 1875 నవంబర్ 15 ఉలి హాట్, రాంచీ, జన్మించాడు,
19 00 జూన్ రాంచీ జైలులో మరణించారు, బ్రిటిష్ వలస బాదం పై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు, కనీసం పాతికేళ్ళు కూడా దాటకుండా నే ఇవన్నీ సాధించడం వల్ల ఈయన ఘనత మరింత ఉత్కృష్ట మైనది, బిర్సా ముండా నవంబర్ 15 /1875 గురువారం రోజున జన్మించాడు, అప్పట్లో ఆచరణలో ఉన్న ముండా ప్రజల ఆచారం ప్రకారం ఆయన పుట్టిన రోజులు బట్టి పేరు పెట్టారు, జానపద గేయాలలో కూడా ఈయన జన్మస్థలం ఉలి హాటు లేదాచల్కడ్ అన్ని ఆయోమాయం నెలకొన్నది, బిర్సా ముండా అన్నా కొమ్ట ముండానీ నివసించి ఉండటం వల్ల ఆయన ఇల్లు ఇంకా అక్కడ శిథిల వ్యవస్థలో ఉండటం వల్ల ఈయన ఉలి హాటు లో జన్మించాడన్న వాదన ఉంది బిర్సా ముండా తండ్రి సుగుణ ముండా, తల్లి కర్మి హాటు అతని తమ్ముడు పస్నా ముండా ఉలి హాటు ను వదలి కూలి పని కోసం బిర్బంకీ వద్ద ఉన్న కురుబ్దంలో స్థిరపడ్డారు, అని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో
అమేర్ధ గ్రామపంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు