Author: NAGARAJA

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలి….ఎం మహేష్ స్వేరో,జనసేన పార్టీ,

ఐరాల అక్టోబర్ 03 మన ద్యాస చిత్తూరు జిల్లా..చిత్తూరు జిల్లా,గంగాధరనెల్లూరు నియోజకవర్గం,వెదురుకుప్పం మండలం,దేవలంపేట ప్రధాన కూడలి వద్ద ఉన్న ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు,ఇది చాలా దుర్మార్గమైన…

పూతలపట్టు ఎమ్మెల్యేను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన తవణంపల్లి ఎంఈఓ.

తవణంపల్లి అక్టోబర్ 2 మన ద్యాస తవణంపల్లి మండలం విద్యాశాఖ అధికారి హేమలత పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్టోబర్ 5 న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

ఘనంగా శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘ 50వ వార్షికోత్సవ వేడుకలు

పూతలపట్టు అక్టోబర్ 02 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం మంగళ్ విద్యాలయం, పేటమిట్ట గ్రామమునందు 50వ శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ కలిగిన ఎంతోమంది పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు…

దిగువమాఘంలో కమ్యూనిటీ హాలును ప్రారంభించిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మురళీమోహన్.

తవణంపల్లి సెప్టెంబర్ 29 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, దిగువమాఘంలో నూతన కమ్యూనిటీ హాల్‌ను మాజీ ఎంపీ గల్లా జయదేవ్ , పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. సోమవారం ఉదయం దిగువమాఘం దళితవాడలో ప్రజల సౌకర్యార్ధం మాజీ ఎంపీ…

వరసిద్ధుడి సేవలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్

కాణిపాకం సెప్టెంబర్ 29 మన ద్యాస స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ని మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పూతలపట్టు…

ఘనంగా పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలు

తవణంపల్లి సెప్టెంబర్ 25 మన ద్యాస తవణంపల్లి మండలంలో పలు గ్రామాలలో ఏకాత్మక మానవతావాది సిద్ధాంతకర్త అంత్యదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదిన సందర్భముగా వారి సేవలను స్మరించుకుంటూ సిద్ధాంతాల నుండి స్ఫూర్తి పొందుతూ వారికి…

చిత్తూరు ప్రాంతంలో నరువి హాస్పిటల్ హార్ట్ అండ్ న్యూరాలజీ స్పెషలిస్ట్స్ మెడికల్ క్యాంప్

ఐరాల, సెప్టెంబర్ 25 మన ద్యాస ఐరాల, చిత్తూరు ప్రాంతంలోని గుండె రోగులు మరియు గుండె సంబంధిత సమస్యలు ఉన్న రోగులు నర్వి హాస్పిటల్ వైద్య నిపుణుల నుండి నేరుగా చికిత్స పొందే అవకాశం కల్పించబడింది. దీని కోసం వైద్య శిబిరం…

రేపు మండల కేంద్రంలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ప్రారంభం

బంగారుపాళ్యం సెప్టెంబర్ 22 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో ప్రయాణికులకు మరుగుదొడ్లు లేక చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతుండేవారు.జంబువారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మరుగుదొడ్లు నిర్మించినప్పటికి ప్రారంబానికి నోచుకోక అలాగే ఉండిపోయింది…

పూతలపట్టు నియోజకవర్గం. డిపిఓ ఆదేశాలతో తుంబకుప్పంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర.

బంగారుపాళ్యం,సెప్టెంబర్ 22. మన ద్యాస :బంగారుపాళ్యం మండల పరిధిలోని తుంబకుప్పం గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య లోపాన్ని గ్రామ మరియు మండల స్థాయి అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో సోమవారం బంగారుపాళ్యం మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఆర్.ఎన్. రవితేజ జిల్లా పంచాయతీ…

వెంగంపల్లిలో ఆరోగ్య వైద్య శిబిరము.

తవణంపల్లి సెప్టెంబర్ 20 మన ద్యాస తవణంపల్లి మండలంలోని తవణంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరము ను శనివారం వెంగంపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్య శిబిరం ద్వారా…