పట్నం పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే మురళీమోహన్
తవణంపల్లి నవంబర్ 18 మన ధ్యాస తవణంపల్లి మండలం కేంద్రం పట్నం గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పూతలపట్టు శాసనసభ్యులు డా కలికిరి మురళీ మోహన్ , సచివాలయ సిబ్బంది పనితీరు పరీక్షించి అసహనం వ్యక్తం చేసిన…