ఓం శక్తి భక్తులకు అన్నదానం నిర్వహించిన జడ్పిటిసి భారతి మధు కుమార్.
తవణంపల్లి జనవరి 2 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని దిగువ తడకర గ్రామం నందు ఓంశక్తి భక్తుల పూజా కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసి దగ్గరుండి భక్తులకు తవణంపల్లి మండలం జడ్పిటిసి భారతి మధు కుమార్ భోజనాలు వడ్డించడం జరిగింది.…