Author: NAGARAJA

ఓం శక్తి భక్తులకు అన్నదానం నిర్వహించిన జడ్పిటిసి భారతి మధు కుమార్.

తవణంపల్లి జనవరి 2 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని దిగువ తడకర గ్రామం నందు ఓంశక్తి భక్తుల పూజా కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసి దగ్గరుండి భక్తులకు తవణంపల్లి మండలం జడ్పిటిసి భారతి మధు కుమార్ భోజనాలు వడ్డించడం జరిగింది.…

పాఠశాల సమగ్రాభివృద్ధిపై ఎస్ఎంసి సభ్యులకు శిక్షణా కార్యక్రమం

తవణంపల్లి జనవరి 2 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత ,ఉన్నత పాఠశాలు (మొత్తం 66 పాఠశాల కు ) ప్రధానోపాధ్యాయులకు మరియు ఎస్.ఎం.సి చైర్మన్ లకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవణంపల్లి నందు ఒక రోజు శిక్షణ…

అరగొండ లో ఎంపీటీసీ కరీం ఆధ్వర్యంలో ఘనంగా ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు

తవణంపల్లె జనవరి 1 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, అరగొండ గ్రామంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం లో అరగొండ ఎంపీటీసీ జి కరీం సర్పంచ్ పాల్గొన్నారు అరగొండ,పైమాఘం, చారాల, బీసీకాలనీ,నల్లపరెడ్డిపల్లి, తడకర,…

గల్లా ఇంట ఘనంగా ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు గల్లా అరుణ కుమారితో కలిసి కేక్ కట్ చేసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మురళీమోహన్..

తవణంపల్లె జనవరి 1 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, దిగువమాఘం గ్రామంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం సాయంత్రం మాజీమంత్రి గల్లా అరుణ కుమారి నివాసంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి గల్లా…

తుంబపాల్యంలో రెవెన్యూ సదస్సు.తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో

బంగారుపాళ్యం,డిసెంబర్ 31 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలపరిధిలోని తుంబపాళ్యం గ్రామపంచాయతీలో మంగళవారం తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ తుంబపాల్యం రెవెన్యూ సదస్సులో రైతుల నుండి12…

కల్లూరుపల్లె గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

బంగారు పాళ్యం జనవరి 1 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం, కల్లూరుపల్లె గ్రామపంచాయతీ ప్రజలకు 2024వ సంవత్సరానికి స్వస్తి పలికి , 2025 వ సంవత్సరానికి అడుగెడుతున్న సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు, విద్యార్థిని…

పాఠశాల స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తే ఊరుకోము: టిడిపి నేత మంజునాథ్

. బంగారుపాళ్యం,డిసెంబర్ 28 మన న్యూస్ బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలివారిపల్లి ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించాలని ప్రయత్నం చేయడం హేయమైన చర్యని మండల టిడిపి అధికార ప్రతినిధి మంజునాథ్ విమర్శించారు.పాఠశాలకు సంబంధించిన ఆట స్థలాన్ని…

మొగిలీశ్వరస్వామి ఆలయంలో బహిరంగ వేలములు.

బంగారుపాళ్యం,డిసెంబర్ 28 మన న్యూస్ బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలీశ్వర స్వామి ఆలయం నందు పార్కింగ్ గేట్ వసూలు చేయుట,టెంకాయలు,పూజ సామగ్రి అమ్ముకొనుట, పాదరక్షలు భద్రపరచుట, కొబ్బరి చిప్పలు పోగు చేయుట,తలనీలాలు పోగు చేయుట మొదలగు హక్కులకు శనివారం ఆలయ వంశపారంపర్య…

టీడీపి నేత బాలకృష్ణ స్వగృహం నందు ముందుస్తు క్రిస్మస్ వేడుకలు

బంగారుపాళ్యం డిసెంబర్ 23 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట తెలుగుదేశం పార్టీ మండల యూనిట్ ఇంచార్జ్ రామినేని బాలకృష్ణ నాయుడు స్వగృహం నందు ఈరోజు స్థానిక క్రిస్మస్ సోదరులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక…

ఏబిసిడి అవార్డు అందుకున్న సీఐ హనుమంతప్పని కలిసిన తిరుమల హరినాథ్

ఐరాల డిసెంబర్ 22 మన న్యూస్ ఏబిసిడి అవార్డు అందుకున్న కార్వేటినగరం సిఐ హనుమంతప్పని కలిసిన తిరుమల హరినాథ్. ఆదివారం కార్వేటి నగరం సీఐ హనుమంతప్పని మర్యాదపూర్వకంగా కలిసిన ఐరాల మండలం వేదగిరి వారి పల్లి పంచాయతీ జనసేన పార్టీ వైస్…