Author: NAGARAJA

దిగ్విజయంగా దళిత సత్ర సాధన సభ

కాణిపాకం ఫిబ్రవరి 02 మన న్యూస్ చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చంద్రప్రభ ఉభయ దారులు అందరూ కలిసి ఈరోజు దళిత సత్ర సాధన కొరకు అగరంపల్లి హైస్కూల్ మైదానం నందు బహిరంగ…

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుని కలిసిన బి బంగారుపాళ్యం మండల నాయకులు

బంగారుపాళ్యం ఫిబ్రవరి 02 మన న్యూస్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో సోమల మండలంలో జరిగే భారీ బహిరంగ సభకు విచ్చేసారువారిని తిరుపతి బెంగళూరు బైపాస్ నందు భారీగా…

విద్యుత్ షాక్ కు గురై గాయపడిన భాధితులను పరామర్శించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 1 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, జంబువారిపల్లె గ్రామంలో శుక్రవారం రాత్రి ఓంశక్తి అమ్మవారి ఊరేగింపు సందర్భంగా జరిగిన దుర్ఘటనలో విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్‌కు గురై గాయపడిన భాధితులను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్…

ప్రమాదాల నివారణకు వాహనదారులకు సూచనలు. తవణంపల్లి ఎస్సై చిరంజీవి.

తవణంపల్లి జనవరి 30 మన న్యూస్ చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం పోలీస్ స్టేషన్ ఎదుట రహదారి కూడలిలో గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు, తవణంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి సూచనల మేరకు, వాహనదారులకు…

టేకుమoద స్కూల్ కోకో క్రీడలకు స్థలం కేటాయింపు

బంగారుపాళ్యం జనవరి 29 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం టేకుమంద గ్రామంలో స్కూల్ ప్లే గ్రౌండ్ కోసం స్థలం కోసం ఎగ్గిడి భాస్కర్ ఇటీవల అర్జీ సమర్పించారు ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్…

శివరాత్రి తర్వాత మొగిలి గుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

బంగారుపాళ్యం జనవరి 29 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకి శివరాత్రి పండుగ తర్వాత శ్రీకారం చుడతామని జిల్లా కలెక్టర్ సుమిత్…

పేటమిట్ట గ్రామమునందు రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన భూగర్బ డ్రైనేజ్మరియు గ్రామీణ పశువైద్యశాల నీ ప్రారంభించి అనంతరం మంగళ్ విద్యాలయం 24వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్,ఎమ్మెల్యే*

పూతలపట్టు జనవరి 29 మన న్యూస్ :- చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం ,పేటమిట్ట గ్రామమునందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా గల్లా రామచంద్ర…

అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించి,అమర రాజా విద్యాలయం 8వ వార్షికోత్సవం లో పాల్గొన్న ఎంఎల్ఏ మురళీ మోహన్

తవణంపల్లి జనవరి 28 మన న్యూస్ చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలం దిగువమాఘం గ్రామంలో ఈరోజు పూతలపట్టు ఎంఎల్ఏ మురళీ మోహన్ రాజన్న ఫౌండేషన్ సౌజన్యoతో 25 కోట్ల వ్యయంతోనిర్మించిన అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు అనంతరం అమర్…

చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షులుగా తవణంపల్లి కాణిపాకం వార్త రిపోర్టర్ ఆర్ చంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

తవనంపల్లి జనవరి 27 మన న్యూస్ సోమవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యాలయంలో ఎన్నికల అధికారులు సాటి గంగాధరం చల్లా జయ చంద్రల ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ ఉపాధ్యక్షుడిగా ఆర్…

ఎప్పిడబ్ల్యూజేఎఫ్ పూతలపట్టు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నిక. ఎన్నికల అధికారి చల్ల జయ చంద్ర.

కాణిపాకం జనవరి 25 మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పూతలపట్టు నియోజకవర్గం నూతన కార్యవర్గాన్ని కాణిపాకంలో శనివారం ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి చల్ల జై చంద్ర అన్నారు. శనివారం నియోజకవర్గంలో ని కాణిపాకంలో నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం…