Author: NAGARAJA

గీత కార్మికుల మద్యం షాపుల లక్కీ డ్రా గెలుపొందిన బుస్సా నాగరాజు గౌడ్.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 11 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం కల్లు గీత కులాల కు‌కూటమిప్రభుత్వం అమలు పరిచిన10 శాతం రిజర్వేషన్ లలో చిత్తూరు జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో @ దరఖాస్తుదారులు లక్కీ డ్రాలో చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో గీత కార్మికులుకు…

ఆల్బెండజోల్ తో నులిపురుగుల నిర్మూలన. ఎంఈఓ హేమలత

తవణంపల్లి ఫిబ్రవరి 10 మన న్యూస్ ఆల్బెండజోల్ 400 మి. గ్రా. మాత్ర తో నులి పురుగుల నిర్మూలించడం సాధ్యమవుతుందని తవణంపల్లి మండలం ఎంఈఓ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు జాతీయ నులిపురుగుల నిర్మూలన…

ఐరాల మండల కార్యాలయం నందు షార్ట్ సర్క్యూట్ తో 20 లక్షల ఆస్తి నష్టం.

ఐరాల న్యూస్ ఫిబ్రవరి 10 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం తహసిల్దారు, ఎంపీడీవో, ఏపీవో, ఏవో, హౌసింగ్ కార్యాలయాల్లో సోమవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో వీఆర్ఏ వీఆర్వోలతోటి మీటింగ్, వ్యవసాయ శాఖ పై వీడియో…

అనాధ వృద్దునికి అమ్మఒడి ఆసరా* తగ్గు వారి పల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు అమ్మ ఒడి బృందాన్ని ఘనముగా సన్మానించారు

బంగారుపాళ్యం ఫిబ్రవరి 8 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లి పంచాయతీ పరిధిలో కొత్తపల్లి ప్లై ఓవర్ బ్రిడ్జి క్రింద కొన్ని నెలలుగా ఒక అనాధ వృద్ధుడు గాలికి,వానకు,ఎండకు ఇబ్బంది పడుతూ ఉండేవాడు.అతని అవస్థను చూసిన స్థానికులు అమ్మఒడి వ్యవస్థాపకుడు చెరుకూరి…

స్వర్గీయ మొగిలయ్య శెట్టి నాటక రంగంలో నవరస నటనా చక్రవర్తిగా కీర్తి పొందారు సంస్మరణ కృషి సభలో పలువురు వెల్లడి.

చిత్తూరు ఫిబ్రవరి 8: మన న్యూస్ చిత్తూరు లోని స్థానిక నాయుడు బిల్డింగ్స్ విజయం విద్యా సంస్థల ఆవరణంలో ప్రముఖ నాటక రచయిత, నటుడు, గాయకులు స్వర్గీయ శ్రీ.సి. మొగిలయ్య శెట్టి గారి సంస్మరణ సభ శనివారం ఉదయం 10:30 గంటలకు…

మంగళ విద్యా వాణి 33వ సంచిక ను ఆవిష్కరించిన కలెక్టర్

బంగారుపాళ్యం ఫిబ్రవరి 05 మన న్యూస్ బంగారు పాళ్యం మండలం మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వారి మంగళ విద్యావాణి మాస పత్రిక 33వ సంచిక ను కలెక్టర్ సుమిత్ కుమార్ గారు అసిస్టెంట్ కలెక్టర్ హిమ కుమార్ గార్లు…

ఆకస్మికంగా మరణించిన రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్టేట్ మైనారిటీ నాయకులు అరగొండ జి. కరీం, పైమాఘం టి కుమార్.

తవణంపల్లి ఫిబ్రవరి 3 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ నల్లపరెడ్డి పల్లి గ్రామంలో కే.రమేష్ వయస్సు (47) సంవత్సరములు, ఆకస్మికంగా మృతి చెందారు. ఆకస్మికంగా మృతి చెందిన కె. రమేష్ మరణ వార్త…

ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలోకాణిపాకంలో వసంత పంచమి,ఘనంగా సరస్వతి యాగము

ఐరాల(కాణిపాకం )ఫిబ్రవరి 3 మన న్యూస్ స్వయంభు వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం ఆస్థాన మండపం నందు సోమవారం వసంత పంచమి సందర్భంగా సరస్వతి యాగము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ సూచన మేరకు పూతలపట్టు…

మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్ పి జయప్రకాష్ నాయుడు

బంగారుపాళ్యం.ఫిబ్రవరి 02 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు నూతనంగా ప్రారంభించిన డయాలసిస్ సెంటర్ నందు ఆదివారం బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ పి జయప్రకాష్ నాయుడు…

జర్నలిస్టు హక్కుల సాధనకై ఏపీడబ్ల్యూజేఎఫ్ సమరశీల పోరాటాలకు సిద్ధం.

చిత్తూరు ఫిబ్రవరి 02 మన న్యూస్ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) పోరాటాలకు సిద్ధంగా ఉందని రాష్ట్ర నాయకుడు కవరకుంట్ల జయరాజు తెలిపారు ఆదివారం చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవన్ లో చిత్తూరు జిల్లా…