

బంగారుపాళ్యం ఏప్రిల్ 01 మన న్యూస్
చిత్తూరు జిల్లాచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో డాక్టర్ శ్రీనివాస శర్మ స్వగృహం నందు జగద్గురు ఆశీస్సులతో శృంగేరి శారదంబ ఆశీస్సులతో కరుణతో శృంగేరి నుండి పాదయాత్రగా వస్తున్న మొగిలి లో ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస శర్మ నివాసానికి చేరుకున్న వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం గురువుల వారు మీడియాతో మాట్లాడుతూ జగద్గురువులు వెలిగించి ఇచ్చిన అఖండ జ్యోతి తో ఈనెల 13వ తారీకు పాదయాత్రను ప్రారంభించారు అక్కడినుండి ఇప్పటివరకు 515 కిలోమీటర్లు వివిధ గ్రామాల సంఘాల యొక్క తోడ్పాటుతో బయలుదేరి మొగిలి గ్రామం వరకు పాదయాత్ర చేశాను మొగిలి లో ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస శర్మ మొగిలి లో ఉన్నటువంటి మొగిలిశ్వర దేవాలయ దర్శనానంతరం 150 గోవుల యొక్క గోశాల ఉన్నది గోశాల దర్శనానం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ పాదయాత్ర పూర్తయిన తర్వాత నవకోటి కుంకుమార్చన రోజుకు కోటి కుంకుమార్చన మొత్తం తొమ్మిది రోజుల్లో 9 కోట్లు ఉదయం 50 మంది మధ్యాహ్న 50 లక్షల మంది రోజు సాహస చండి తొమ్మిది రోజులు హోమాలు, రుద్రాభిషేకాలు, నవమాల అర్చన , మహాలింగార్చన, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొనాలని తెలియజేశారుఅనంతరం డాక్టర్ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ నాకు ఈ పాదయాత్ర గురించి కర్ణాటక లోని బ్రాహ్మణ సంఘం వారి ద్వారా నిన్నటి దినం ఫోన్ ద్వారా వర్తమానం అందింది శృంగేరి లో నుంచి 76 సంవత్సరాల వయసున్న వారు శ్రీ శ్రీ జగద్గురు నిత్యానంద స్వాముల వారు అఖండ దీపాన్ని వెలిగించి లోక సంరక్షణ అర్థం మీరు లలితా సహస్రనామం లో ఉన్నటువంటి కిచాశక్తి క్రియాశక్తి ఈ విషయాలన్నీ కుంకుమార్చన ద్వారా అమ్మవారి నవార్య కుంకుమార్చన 9 కోట్లతో ఈ కుంకుమ అర్చన జరపాలని ఉద్దేశంతో శృంగేరి వారి ఆదేశానుసారం 76 సంవత్సరాల వయసు అయిన వారు పాదయాత్రగా 515 కిలోమీటర్లు వచ్చారు మొగిలిశ్వర దేవాలయం నుండి ఇంకా ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్రలో భాగంగా నడిచి వెళ్లాలి అని తెలిపారు జరగబోయేటువంటి జూన్ మాసంలో ఈ యజ్ఞానికి చండి, ఆది రుద్ర, కుంకుమార్చన, ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొని దేవుని అనుగ్రహం పొందాలని శ్రీనివాస శర్మ కోరారు