గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుపతి నగరం
మన న్యూస్: తిరుపతి నగరం గోవింద నామస్మరణలతో మారు మ్రోగింది.. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలని సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారము నగరంలో…
శ్రీ వారి దర్శన భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోండిఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్: తిరుపతి, స్థానికులకు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఈనెల మూడవ తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. స్వామి దర్శనం పొందేందుకు సోమవారం ఉదయం నుంచి టిటిడి టోకన్లు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. తిరుపతి…
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆర్ సీ, నిజాంసాగర్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో శనివారం నాడు సమగ్ర శిక్ష ఉద్యోగు ల నిరసన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిఆర్పిల అధ్యక్షులు శ్రీధర్ కుమార్మా ట్లాడుతూ.సమగ్ర శిక్ష లో 15…
నూతన పీఆర్టీయూ మండల కమిటీ ఎన్నిక
మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ ,పీఆర్టీయూ మహమ్మద్ నగర్, నిజాంసాగర్ మండలాల నూతన కమిటీలను శుక్రవారం ఎన్నుకున్నారు.మహమ్మద్ నగర్ మండలాధ్యక్షుడిగా నారాయణ, ప్రధాన కార్యదర్శిగా వెంకట్ రాం రెడ్డి ఎన్నికయ్యారు. నిజాంసాగర్ మండలాధ్యక్షుడిగా సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సురేందర్ ఎన్నిక…
సికిల్ సెల్ అనేది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి డాక్టర్ దుర్గాభవాని
మన న్యూస్: పినపాక, శరీరంలోని రక్తంలో ఏర్పడే అపసవ్యత సికిల్ సెల్ అంటారని ఇది వంశపారంపర్యంగా వచ్చేవ్యాధి అని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు దుర్గా భవాని తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని పాతరెడ్డిపాలెం సబ్ సెంటర్ పరిధిలో జరుగుతున్న…
కానిస్టేబుల్ కిషోర్ కి ప్రశంసా పత్రం అందజేసిన ఎస్పి రోహిత్ రాజ్.
మన న్యూస్: పినపాక ఈ మధ్యలో జరిగినటువంటి లోక్ అదాలత్ కేసుల్లో అత్యధిక కేసులు రాజీ చేసినందుకు గాను ఏడూళ్ల బయ్యారం పిఎస్ కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపర్డెంట్ పోలీస్ ఆఫీసరైన ఎస్పీ రోహిత్ రాజ్…
విలేకరుల పై పెట్టిన ఎస్సి ఎస్టీ కేసు కొట్టివేత
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, ఎస్సీ ఎస్టీ కేసులో మణుగూరుకు పట్టణానికి చెందిన విలేకరులఫై 2019 లో నమోదైన కేసును కొట్టివేస్తూ ఖమ్మం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్, డిస్టిక్ సెషన్ న్యాయమూర్తి దేవినేని రాం ప్రసాదరావు శుక్రవారం తీర్పును వెల్లడించారు.…
బాల్యవివాహాలను నిర్మూలిద్దాం
మన న్యూస్: బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తున్నదని రియల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు తెలిపారు.. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన జాతీయ బాల్…
శ్రీరామరథయాత్రకు రండి…!
మన న్యూస్ : రెబల్ రాజుకు ఆహ్వానం…! త్రిబుల్ ఆర్ కు ఆర్ హెచ్ వి ఎస్ పిలుపు సరేనన్న ఏపీ ఉపసభాపతి తిరుపతి, నవంబర్ అయోధ్యకు వచ్చే ఏడాది మార్చిలో శ్రీరామరథయాత్రను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ ( ఆర్…
సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం మీరంతా చక్కగా చదువు కోవాలి విద్యార్థులకు పిలిపునిచ్చిన మంత్రి సంధ్యారాణి
మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 29:-పాచిపెంట లోవిద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.మండల కేంద్రమైన పాచిపెంట గ్రామం స్థానిక ఎంపీడీవో కార్యాలయం దగ్గర్లో నిర్మించిన బాలికల…