సీఎం చంద్రబాబు మానస పుత్రిక ఏపీ ఫైబర్ ను ప్రక్షాళన చేస్తాం…ప్రైవేట్ సేవల కన్నా మెరుగైన సేవలందిస్తాం…మా టార్గెట్ 50 లక్షల కనెక్షన్లు

మన న్యూస్: తిరుపతీ 2017 వ సంవత్సరంలో పేద మధ్యతరగతి కుటుంబాల వారికి తక్కువ ధరకు నాణ్యమైన ఇంటర్నెట్, ఛానల్స్, ఫోన్ కాల్స్ అందించుట కొరకు ఏర్పాటు చేసినదే ఏపీ ఫైబర్ నెట్ అని ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం తిరుపతిలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయినా ఏపీ ఫైబర్ నెట్ లో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి ప్రక్షాళన చేస్తామని, గత ప్రభుత్వం 10 లక్షలు పైగా ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లను ఉద్దేశపూర్వకంగా ఎక్కువ ధర కు పెంచడం, కొన్ని చానల్స్ ను తొలగించడం, ఆపరేటర్లను ఇబ్బంది పెట్టడం వంటి వివిధ కారణాలతో ఐదు లక్షల కనెక్షన్లకు పడిపోయాయని, ఏపీ ఫైబర్ నెట్ ను గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక పోక , వివిధ దశలలో కొందరుతో చేతులు కలిపి వస్తు సమగ్ర కొనుగోలులో, నియామకలలో చాలా అవినీతి జరిగిందని దీనిపైన విజిలెన్స్ కు ఫిర్యాదు చేసామన్నారు. కొంతమంది కేబుల్ ఆపరేటర్లతో పూర్తిస్థాయిలో పడిపోకుండా కొంతమేరకు ఏపీ ఫైబర్ నెట్ ను తీసుకురావడం జరిగిందని, అలాగే వారి సమస్యలను కూడా పరిష్కరిస్తామని, ముఖ్యంగా ప్రైవేట్ కనెక్షన్లు కన్నా నాణ్యమైన, సరసమైన ధరలకు, ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లను 50 లక్షల కనెక్షన్ వరకు తీసుకొస్తామన్నారు.

  • Related Posts

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి