Author: MANANEWS1

విద్యార్థులకు పుస్తకాలు ఆట వస్తువులు పంపిణీ

మన న్యూస్:గొల్లప్రోలులో ని డాక్టర్ మలి రెడ్డి వెంకటరాజు మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు,ఆట వస్తువులు పంపిణీ చేశారు మంగళవారం ప్రవాస భారతీయురాలు డాక్టర్ పసుపులేటి అవంతి,ఆమె కుటుంబ సభ్యులు పాఠశాలను సందర్శించి తరగతి గదులను పరిశీలించారు.అనంతరం ఏర్పాటు చేసిన…

డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు దాతృత్వంయాచకులకు,నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ

మనన్యూస్:తిరుపతి జిల్లాశ్రీకాళహస్తి సంఘ సేవకులు,డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు.శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న యాచకులు,సాధువులు నిరాశ్రయులకు 55మందికి ఆయన మంగళవారం దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యల్లంపాటి కోటేశ్వరబాబు మాట్లాడుతూ… శీతాకాలం ఆరంభమైనందున ముక్కంటి ఆలయ పరిసరాల్లో…

పట్టణ బీజేపీ నూతన అధ్యక్షులుగా ఆర్.హరీష్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

మనన్యూస్:తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిభారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాలు, రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్.సూచనలతో శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని శ్రీకాళహస్తి పట్టణ పార్టీ సర్వసభ్య సమావేశమును పట్టణ…

నెమళ్ళూరు బుజ్జి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, సాంస్కృతిక విభాగం,

మనన్యూస్:తిరుపతి,శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాలతో 31-12-2024 మంగళవారం స్పౌజ్ కేటగిరీ పింఛన్ ను రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్ళూరు బుజ్జి, తెలుగుగంగ కాలని సచివాలయ సెక్రటరీ రేవతి పట్టణంలోని 22 వ వార్డు నందు…

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మనన్యూస్:పాచిపెంట పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పెద్ద చీపురు వలస తెలుగుదేశం ప్రభుత్వం హయంలోనే అభివృద్ధి పారమ్మకొండ రహదారి పనులు శరవేగంగాయని శివరాత్రి కి జరిగే జాతరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగవని గిరిజన శాఖ మంత్రి,స్త్రీ శిశు సంక్షేమ…

జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆనరాశి గిర్ని వెంకటి కామారెడ్డిBBJ జిల్లా ఉపాధ్యక్షులు

మన న్యూస్:కామారెడ్డి జిల్లా మరియు పట్టణ ప్రజలకు మరియు కామారెడ్డి జిల్లా బేడ బుడగ జంగం కులస్తులకు, పత్రికేయులకు,నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు నూతన కమిటీ ఎన్నికైన జిల్లా కమిటీకి మరియు జిల్లా యువజన కమిటీకి ధన్యవాదములు.నాకు ఇచ్చిన ఉపాధ్యక్ష పదవిని…

ఏజెన్సీ రహదారులు నిర్మించండి,, గ్రీవెన్స్ లో కలెక్టర్ కు పిర్యాదు

మనన్యూస్:పాచిపెంట,పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఏజెన్సీ ప్రాంతంలో వున్న కొండమోసూరు,కేరంగి,మిలియా కంచూరు తుమరావల్లి పంచాయితీ గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మాణం చేపట్టాలని కేరంగి సర్పంచ్ సోముల లచ్చయ్య పార్వతీపురం గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు వినతి పత్రం…

శెట్టిపల్లిని హైటి హబ్ గా తీర్చిదిద్దుతాం,, ఏం ఎల్ ఏ శ్రీనివాసులు,,జనవరి 8న శెట్టిపల్లి వాసులకు ప్రొసీడింగ్స్ ఇస్తాం కలెక్టర్ వెంకటేశ్వర్

మనన్యూస్:తిరుపతి శెట్టిపల్లిలో సోమవారం రెవెన్యూ సదస్సు జరిగింది.ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,కలక్టర్ వెంకటేశ్వర్,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య,రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.ఏళ్ల తరబడి భూ సమస్యను పరిష్కరించడం లేదని రైతులు,ప్లాట్ దారులు సదస్సు దృష్టికి తీసుకువచ్చారు.అలాగే రోడ్లు,తాగునీరు,డ్రైనేజీ,వీధి దీపాలు సరిగా లేవని శెట్టిపల్లివాసులు తెలిపారు.శెట్టిపల్లి…

తాహసిల్దార్ కార్యాలయంను జీడిపిక్కలు కార్మికుల ముట్టడి,,పోలీసులు కార్మికుల మధ్య వాగ్వివాదం.

మనన్యూస్:ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని యాజమాన్యం 45 రోజుల క్రితం అర్ధాంతరంగా మూసివేసి కార్మికులను రోడ్డున పడేసిన నేపథ్యంలో కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో అనేక విధాల ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో సోమవారం సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు…

బిజెపి ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా ఊటా వీరబాబు

మనన్యూస్:ప్రత్తిపాడు మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఊటా వీరబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కాకినాడ జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికకారిణి కామినేని జయశ్రీ,కాకినాడ జిల్లా బిజెపి వైస్ ప్రెసిడెంట్ ఉమ్మిడి వెంకట్రావు,ప్రతిపాడు మండల రిటర్నింగ్ అధికారి పతివాడ వెంకటేశ్వరరావు,ఎన్నికల అబ్జర్వర్ బొలిశెట్టి రామకృష్ణ…