తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మనన్యూస్:పాచిపెంట పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పెద్ద చీపురు వలస తెలుగుదేశం ప్రభుత్వం హయంలోనే అభివృద్ధి పారమ్మకొండ రహదారి పనులు శరవేగంగాయని శివరాత్రి కి జరిగే జాతరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగవని గిరిజన శాఖ మంత్రి,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.మంగళవారం నాడు ఆమె రహదారి ప్రారంభించారు1.64 కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారి పనులు మూడు నెలలు గడవకముందే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి అప్పగించడం చాలా గొప్ప విషయమని ఆమె అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని,ఆయన ప్రోత్సాహంతో రహదారులు పూర్తి చేస్తామని,అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మాణం చేపట్టి అభివృద్ధికి దోహదపడతామని తెలిపారు. అనుకున్న సమయం కంటే ముందుగా రహదారి పనులు పూర్తి కావడంతో సాలూరు నియోజకవర్గంకు సంబంధించి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు కలిసి ఆప్యాయత, అభిమానం,అనురాగాలతో ప్రజలకు అందిస్తున్న సుపరిపాలనపై మననం చేసుకున్నారు.మంత్రి సంధ్యారాణి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని ఆమె తెలియజేశారు మీరంతా మరింత కష్టపడి పనిచేయాలని కోరారు.అంతా కలిసికట్టుగా సహకరిస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆమె ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అలాగే 2025 నూతన సంవత్సరం లో మీరంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్బంగా అందరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

  • Related Posts

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బి ఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ వార్డు సభ్యులు ఊట్కూర్ బలరాజ్.

    బి ఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ వార్డు సభ్యులు ఊట్కూర్ బలరాజ్.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.