Author: MANANEWS1

చీపుర్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు,,,సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేయ్యాలని డిమాండ్

మన న్యూస్:పినపాక,సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చెయ్యాలని పినపాక మండలానికి చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్నో ఏళ్ల నుండి సేవలు చేస్తున్నామని,ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోవాలని తెలిపారు.కాంగ్రెస్…

రాష్ట్రస్థాయి పోటీలలో మాధురి విద్యార్థుల ప్రతిభ

మన న్యూస్:కాకినాడ జెఎన్ టీ యు లో నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీల క్రియ పిల్లల పండుగలో గొల్లప్రోలు మాధురి విద్యాలయ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. ఈనెల 28,29 తేదీలలో కాకినాడలో రెండు…

మత్తు పానీయాలను వీడి -నూతన సంవత్సరం జరుపు కొండి- జన విజ్ఞాన వేదిక

మన న్యూస్:గొల్లప్రోలు ప్రజలు మద్యానికి మాదకద్రవ్యాలకి దూరంగా ఉండి నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వినర్‌ ఎన్‌ సూర్యానారాయణ తెలిపారు జన విజ్ఞాన వేదిక మద్యపానవ్యతిరేకప్రచార కమిటీ ఆధ్వర్యంలో సొమవారం జూనియర్ కాలేజీ విద్యార్థులతో మద్యం…

నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని

మన న్యూస్:కామారెడ్డి,రామారెడ్డి,నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని రామారెడ్డి మండల ఎస్సై నరేష్,సూచించారు, నూతన సంవత్సరం సమీపిస్తున్న వేల రామారెడ్డి మండల గ్రామాల పరిధిలో గల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని,ఎలాంటి అవాంఛనీయ…

నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని

మన న్యూస్: కామారెడ్డి, మాచారెడ్డి, నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని ఎస్సై అనిల్ మండల ప్రజలకు సూచించారు,నూతన సంవత్సరం సమీపిస్తున్న వేల మాచారెడ్డి మండల పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా…

పాత్రికేయుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మనన్యూస్:ప్రత్తిపాడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్య ప్రభ రాజా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు నాల్గొవ స్థంభంగా పిలువబడే పాత్రికేయ రంగం ఎంతో…

స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలి త్వరలో పూడూరు గోదాముల కార్మికులతో సమావేశం

మనన్యూస్:గద్వాల జిల్లా గతంలో డబ్బులు వసూలు చేసి పని కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రతి కార్మికుని కి ఉపాధి కల్పించాలి గొంగళ్ళ రంజిత్ కుమార్డి గడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గులాంబ గద్వాలగద్వాల మండలంలోని పూడూరు దగ్గర ఉన్న…

జాన‌ప‌ద వృత్తి కళాకారుల సంఘం గౌర‌వ అధ్య‌క్షులుగా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్:తిరుప‌తి స‌నాత‌న ధ‌ర్మాన్ని ప్ర‌తి ఇంటికి భ‌జ‌న‌మండ‌లి స‌భ్యులు తీసుకెళ్ళాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు.తిరుప‌తి ఆధ్యాత్మిక శోభ మ‌రింత ఉట్టిప‌డేలా న‌గ‌ర సంకీర్త‌న జాన‌ప‌ద వృత్తి క‌ళాకారుల సంఘం నిర్వ‌హించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని ఆయ‌న తెలిపారు.జాన‌ప‌ద వృత్తి క‌ళాకారుల సంఘం జాతీయ…

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేలూరు జగన్నాథం.

మనన్యూస్:తిరుపతి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన వేలూరు జగన్నాథం నియమించారు.ఈ సందర్భంగా ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరినీ ఐక్యంగా కూడగట్టుకుని వారి…

సాయానికి సత్కారం సేవలకు సన్మానం ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం

మన న్యూస్:తిరుపతి ప్రత్యేక ప్రతిభావంతుల విజేతలకు బహుమతులు వివిధ రకాలుగా సాయం చేసిన వారికి సత్కారం,వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఘన సన్మానం చేసిన ఘనత శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ(శైలజ)కు దక్కుతుందని రాష్ట్రీయ హిందూ…