గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి 55,లక్షల పరిహారం అందజేత
మనన్యూస్,నిజామాబాద్:యాబ్ లీగల్ సర్వీసెస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన రాజా కుటుంబ సభ్యులు గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి 55,లక్షల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి అందజేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.నిజామాబాద్ జిల్లా,భీంగల్ మండలం జ్యాగిర్యాల…