Author: MANANEWS1

గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి 55,లక్షల పరిహారం అందజేత

మనన్యూస్,నిజామాబాద్:యాబ్ లీగల్ సర్వీసెస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన రాజా కుటుంబ సభ్యులు గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి 55,లక్షల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి అందజేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.నిజామాబాద్ జిల్లా,భీంగల్ మండలం జ్యాగిర్యాల…

నారా లోకేష్ ను కలసిన సింగంశెట్టి,ఆయన తనయుడు

మన న్యూస్,తిరుపతి:తిరుపతి సంక్రాంతి పండుగకు నారావారిపల్లెకు విచ్చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య,ఆయన కుమారులు శాలువాతో ఘనంగా సత్కరించారు.నారా లోకేష్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.శుభాకాంక్షలు తెలిపిన వారిలో సింగంశెట్టి…

ముందస్తుసంక్రాంతి సంబరాల్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోమాతుమూరు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమం& గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భోగి మంటను వెలిగించి అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి సంధ్యారాణి,మహిళలు వేసిన రంగవల్లులు తిలకించి వారిని…

నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి

మనన్యూస్,గద్వాల జిల్లా: పార్లమెంట్ సెగ్మెంట్ మాజీ ఎంపీ మంద జగన్నాథం తాజాగా తిరిగిరాని లోకాలకు వెళ్లారు.ఇటీవలే ఆయన ఆరోగ్యం సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ లోని నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితమే ఆయన మరణించారు.నాగర్…

టీచర్స్ రోడ్లు ఎక్కాలా క్లాస్ రూమ్ లో ఉండి విద్యార్థులకు విద్యా బోధన చేయాలా

మన న్యూస్,ఎల్.బి.నగర్: టీచర్స్ యొక్క సమస్యలపై మాట్లాడే గొంతుక అసెంబ్లీ లో వినబడాలి,విజ్ఞత తో ఓటు హక్కు ను వినియోగించుకోవాలి,ప్రోగ్రెస్సివ్ రికగనైజడ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పి,ఆర్జి,టి ఏ) అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఎల్.బి.నగర్ నియోజకవర్గం…

గొల్లప్రోలు లో స్వామి వివేకానంద జయంతి

మనన్యూస్,గొల్లప్రోలు:గొల్లప్రోలు,స్వామివివేకానంద జయంతోత్సవం మరియు జాతీయ యువజన.ఉత్సవాలనుపురస్కరించుకుని సాయిప్రియ సేవాసమితి, వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు స్వామి వివేకానంద జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు.సాయిప్రియ సేవాసమితి జిల్లా ప్రధాన కార్యాలయం కత్తిపూడి నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు…

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాతల సమూహ 18వ సంవత్సర వార్షికోత్సవం లో జర్నలిస్టులకు సన్మానం

మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలో భాగంగా మీడియా మిత్రులు సమాజం పట్ల ఎంతో ముందుకు వెళ్లి వార్తలు సేకరిస్తున్న మీడియా మిత్రులకు…

కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు దేశానికే ఆదర్శం

మన న్యూస్,కామారెడ్డి:18 సంవత్సరాల నుండి రక్తదానంలో సేవలు చేయడం అభినందనీయం,జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18 వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ…

స్వామి వివేకానంద స్ఫూర్తిని యువతరం స్వీకరించాలి

మన న్యూస్,గద్వాల: గద్వాల జిల్లా,దేశ యువతరం కు స్వామి వివేకానందస్ఫూర్తివివేకానంద జయంతి సందర్భంగా మున్సిపాలిటీ మండల కేంద్రంలోని సంకాపురం గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిన సంకపురం రాముడుమున్సిపాలిటీ సంకపురం గ్రామంలో యువతకు వాలీబాల్ టోర్నమెంట్ ను…

శ్రీ కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయాoలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి

మన న్యూస్,చంపాపేట్: ఎల్బీనగర్ నియోజక వర్గం చంపాపేట్ డివిజన్ కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయాoలో వైకుంఠ ఏకాదశి పర్వదినమును వురస్కరించుకొని ఆలయంలో నెలకొన్న శ్రీ కోదండ రామాలయములో శ్రీ సీతారామ చంద్ర స్వామి వార్లకు ఉ.3.30 ని.లకు ప్రత్యేక అభిషేకము, ఆరాధన,అలంకారము…