ముందస్తుసంక్రాంతి సంబరాల్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోమాతుమూరు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమం& గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భోగి మంటను వెలిగించి అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి సంధ్యారాణి,మహిళలు వేసిన రంగవల్లులు తిలకించి వారిని అభినందించిన మంత్రి సంధ్యారాణి హరిదాసు వేషధారణలో ఉన్న చిన్నారులను చూసి వారితో ముచ్చటించించిన మంత్రి సంధ్యారాణి చిన్నారులకు భోగి పళ్ళు వేసి, గర్భిణీలకు శ్రీమంతాలు చేసి, ఆనందంగా వుండాలని ఆశీస్సులు అందించిన మంత్రి సంధ్యారాణి మాతుమూరు గ్రామంలో గోకులాలు ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
గోకులాలను సద్వినియోగం చేసుకోవాలని, పశుసంపద, పాడిపంటలు సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియచేసిన మంత్రి సంధ్యారాణి
పార్వతీపురం మన్యం జిల్లాలో 5 కోట్ల వ్యయంతో గోసాలలు ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాం అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
గత ప్రభుత్వంలో పశుసంరక్షణను పూర్తిగా నిర్వీర్యం చేసింది అని అన్నారు,గత ప్రభుత్వంలో ఆరాధ్యదైవం అయిన సింహాచలం దేవస్థానం గోసాలలను పూర్తిగా నిర్వీర్యం చేసి, దాణా పెట్టకుండా గోవులు అనారోగ్యంతో మరణించిన పరిస్థితి ఉండేది అన్నారు. మంత్రి సంధ్యారాణి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రీతి ఇంటిలో గోవులు సంరక్షణ జరగాలనే ఉద్దేశంతో గోకులాలను ప్రోత్సహిస్తుంది అని మంత్రి సంధ్యారాణి అన్నారు ఉగాది నుండి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం అవుతాదని మంత్రి సంధ్యారాణి అన్నారు త్రాగునీరు,రోడ్లు సమస్య ఏ గిరిశిఖర గ్రామాల్లో లేవు అనే మాట రాకుండా ఏడాదిలో పూర్తి చేస్తాం మని మంత్రి సంధ్యారాణి అన్నారు
గిరీశిఖర గ్రామాల్లో డోలీ మోతలు లేకుండా చేయటమే కూటమి ప్రభుత్వం ధ్యేయం మనీ మంత్రి సంధ్యారాణి అన్నారు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ ఈ ప్రభుత్వంలో భోగ భాగ్యాలతో,సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం మనీ మంత్రి సంధ్యారాణి అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    అనంతపురం,సెప్టెంబర్ 10 : (మనద్యాస న్యూస్) ప్రతినిధి : నాగరాజు ://///// రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అనంతపురంలో బుధవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు