బరితెగిస్తున్న దారి దోపిడి దొంగలు
మనన్యూస్,తవణంపల్లె:అందిన సమాచారం మేరకు రాయల్ పేట నుండి తవణంపల్లి మండలం మాధవరం గ్రామానికి ద్విచక్ర వాహనంలో వినయ్ తన అక్కతో కలిసి అటవీ దారిగుండా వస్తుండగా మార్గ మద్యంలో వారిని అడ్డగించి వారిపై కారంపొడి చల్లి దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు.అదే…