Author: MANANEWS1

బరితెగిస్తున్న దారి దోపిడి దొంగలు

మనన్యూస్,తవణంపల్లె:అందిన సమాచారం మేరకు రాయల్ పేట నుండి తవణంపల్లి మండలం మాధవరం గ్రామానికి ద్విచక్ర వాహనంలో వినయ్ తన అక్కతో కలిసి అటవీ దారిగుండా వస్తుండగా మార్గ మద్యంలో వారిని అడ్డగించి వారిపై కారంపొడి చల్లి దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు.అదే…

పేటమిట్ట గ్రామమునందు రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన భూగర్బ డ్రైనేజ్ మరియు గ్రామీణ పశువైద్యశాల నీ ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే

మనన్యూస్,పూతలపట్టు:చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం,పేటమిట్ట గ్రామమునందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా గల్లా రామచంద్ర నాయుడు రూ 2.30 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్…

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి

మనన్యూస్,హయత్‌నగర్‌:హయత్‌నగర్‌లో బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్11వ రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి…

ఏసీబీ వలలో పట్టుబడ్డ లింగంపేట ఎస్సై సుధాకర్.

మనన్యూస్,కామారెడ్డి:లింగంపేట్ మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధాకర్ ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద 12వేల 500 ల రూపాయలు లంచం తీసుకుంటుండగా మాటువేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు.వాహనాలు అమ్మకాలు…

పొలాలను నాశనం కానివ్వం ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దుపెద్ద

మనన్యూస్,గద్వాల జిల్లా:ధన్వాడ,చుట్టూ పక్కల గ్రామాలకు అండగా ఉంటాం సీఎం దృష్టికి ఫ్యాక్టరీ సమస్య ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్న…

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగుళాంబ గద్వాల జిల్లా పోలీస్ గుర్తింపు లేని 73ఆబాoడెడ్ (స్క్రబ్) వాహనాలకు రేపు (30.01.2025)బహిరంగా వేలం,ఆసక్తి గల బిడ్డర్స్ ఈ రోజు సాయంత్రం వరకు ఎంట్రీ ఫీజు 200/రూపాయలు చెల్లించి,ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీ తో వేలం లో పాల్గొనగలరు,జిల్లా…

అర్హులైన గౌడ కులస్తులందరికీ గీతా కార్మిక లైసెన్సులు అందిస్తాం,,ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు

మనన్యూస్,కామారెడ్డి:అర్హులైన గౌడ కులస్తులందరికీ గీతా కార్మిక లైసెన్సులు అందిస్తామని ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు అన్నారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు.గౌడ కులస్తులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం…

బాల‌య్య‌ను మ‌రిన్ని అవార్డులు వ‌రించాలిఃఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:సినీ హీరో,ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు మ‌రిన్ని అవార్డులు వ‌రించాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు.బాల‌కృష్ణ‌కు ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా తిరుప‌తి బాల‌కృష్ణ ప్యాన్స్ అసోషియేష‌న్ అభినంద‌న స‌భ స్థానిక ప్రైవేట్ హోట‌ల్ లో మంగ‌ళ‌వారం సాయంత్రం నిర్వ‌హించింది.బాల‌కృష్ణ ప్యాన్స్ సంద‌డి…

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి

మనన్యూస్,హయత్‌నగర్‌:హయత్‌నగర్‌లో బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ…

అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ పట్టివేత

మనన్యూస్,గద్వాల:మానవపాడు మండలం జల్లాపురం స్టేజి సమీపంలో ఆర్ డి ఎస్ కాల్వ పై సోమవారం మధ్యాహ్నం11:00గంటల సమయంలో ప్రభుత్వం అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్ ను పట్టుకున్నారు కర్నూలు జిల్లా పంచలింగాల శివారు లోని తుంగభద్ర నది…