Author: MANANEWS1

కనుల విందుగా జరుగుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు

మనన్యూస్,కామారెడ్డి: బీబీపేట్ మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా ఆర్యవైశ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో కనుల విందుగా అంగరంగ వైభవంగా మండల కేంద్రంలో…

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్థిర విగ్రహాలకు పుష్పాదివాసం ఫలాదివాసం ధాన్యాదివాసం చేసిన విశ్వబ్రాహ్మణులు

మనన్యూస్,కామారెడ్డి:దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నూతన స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా గురువారం రోజు నూతన విగ్రహాలకు వేద పండితులు హోమాలు కల్ష పూజ పుష్పాదివాసం పలాదివాసం ధన్య దివాసం వంటి కార్యక్రమాలను…

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు.గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుండి…

అర్హులైన ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూరుతుంది

మనన్యూస్,పినపాక:కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరుగుతుందని జనవరి 26వ తారీఖున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన రైతు భరోసా పథకం ద్వారా ఎకరం భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాలలో నగదును జమ…

విద్యార్థులకు మంచినీటి బాటిల్స్ వితరణ

మనన్యూస్,పినపాక:పినపాక మండలపరిధిలోని గోపాలరావుపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం నాడు విద్యార్థులకు మంచినీటి బాటిల్స్ అందజేశారు.పాఠశాలలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ దీవెన తన స్వంత ఖర్చులతో 20 మంది విద్యార్థులకు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్కూల్…

వైసిపి పూతలపట్టు నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడిగా ఎంపికైన మండలానికి చెందిన ఎమ్ తేజస్ రెడ్డి

మనన్యూస్,తవణంపల్లె:వైసిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం కు సంబంధించి వివిధ విభాగాలకు అధ్యక్షులు ను ఎన్నుకోవడం జరిగింది.ఇందులో వైఎస్ఆర్సిపి పూతలపట్టు నియోజకవర్గం ఇన్చార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన పూతలపట్టు నియోజకవర్గం యువజన…

సుంకేసుల జలాశయంలో రాజోలి యువకుడు గల్లంతు

రాజోలికి చెందిన గజ ఈతగాలతో గాలింపు చర్యలుమనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం కేంద్రానికి చెందిన రఫీ 17సం.తన స్నేహితులతో కలిసి సుంకేసుల జలాశయం దిగువ ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్ సమీపంలో ఈతకు వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు.రాజోలి మండలానికి చెందిన…

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ ఆమోదం.ఏబిసిడి వర్గీకరణతో సంబరాలు చేసుకున్న మాదిగలు

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్లో బాణసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్న దృశ్యం,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఆమోదమును పురస్కరించుకొని స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లు వేసి ఘనంగా…

ప‌ట్టా అందుకోవడం ఆనందంగా ఉంది,,ఘనంగా బిఎడ్ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌ స్నాత‌కోత్స‌వం

మన న్యూస్,ఎల్,బి,నగర్:జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని బాలాజీన‌గ‌ర్‌లోని స్వ‌యంకృషి బిఎడ్ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌ క‌ళాశాల‌లో బుదవారం విద్యార్థుల స్నాత‌కోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు.స్పెషల్ బిఎడ్ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్దులు ప‌ట్టాలు అందుకున్నారు.ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్శిటీ కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ ప్రొఫెస‌ర్…

శ్రీ రాజరాజేశ్వరా శివాలయం ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

మనన్యూస్,పినపాక:మండలం లో గల సీతo పేట గ్రామానికి చెందిన శ్రీ రాజ రాజేశ్వరా దేవస్థాన ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది.బుదవారం దేవస్థానంలో సమావేశమైన సభ్యులు తొలుత పలు అభివృద్ధి అంశాలపై శివరాత్రి మహోత్సవం గురించి చర్చించారు.అనంతరం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా…