Author: MANANEWS1

మంత్రి సంధ్యారాణిపై విమర్శలు తగదు మండల టీ డి పి నాయుకులు

మనన్యూస్,పాచిపెంట:చౌకు భారు విమర్శలు మానుకొని నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముఖీ సూర్యనారాయణ ప్రతిపక్ష నాయకులైన మాజీ ఉప ముఖ్యమంత్రి పి రాజన్న దొరను కోరారు.మంగళవారం నాడు మండలం పి కోనవలస గ్రామం టీడీపీ నాయకులు కొట్యాడ…

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో సోమవారం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.స్వామివారికి ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పుష్పాలంకరణ చేశారు.కళ్యాణోత్సవం సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్…

మారుతి టెక్నాలజీస్ ఆద్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన

మనన్యూస్,దిల్,సుఖ్,నగర్:దిల్ సుఖ్ నగర్ లోని మారుతి టెక్నాలజీస్ లో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. డాట్ నెట్ విభాగంలో నియామకాలకు ఈ మేళాను నిర్వహించారు.మెట్రో లాబ్స్, ఎక్స్ ట్రీమ్ ఇన్ఫర్మాటిక్స్ సంస్థల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక…

చిరుమల్ల జాతర పరిసర ప్రాంతాలను పరిశీలించిన డిఎస్పి రవీందర్ రెడ్డి

మనన్యూస్,పినపాక:కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో జరుగుతున్న శ్రీసమ్మక్క,సారలమ్మ జాతర పరిసర ప్రాంతాన్ని డి.ఎస్.పి రవీందర్ రెడ్డి,ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు.జాతర వివరాలను ఆలయ కమిటీ ని అడిగి తెలుసుకున్నారు.సిరిమల్ల జాతరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ చతిస్గడ్ రాష్ట్రాల నుండి అధిక…

పోరాటం ఊపిరిగా.చేయూతే శ్వాసగ

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం పోరాటం ఊపిరిగా.చేయూతే శ్వాసగ కష్టకాలంలో ఉన్నవారికి ఆపద్భాందవుడు పలుమార్లు స్థానిక ఎన్నికల్లో ఓటమి.కొనఊపిరి వరకు ప్రజలకే తన జీవితం అంకితం అంటున్న కర్నె రవి ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు.ఓటమి వెంటాడిన మనోధైర్యం కోల్పోలేదు.నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ,ప్రజా సమస్యలపై పోరాటం…

జిహెచ్ఎంసి కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చిస్తాం.. ప్రొఫెసర్ కోదండరాం

మనన్యూస్,ఎల్బీనగర్,హైదరాబాద్:ఉద్యోగ భద్రత,ప్రమోషన్లు,ఆరోగ్య భద్రత,జిహెచ్ఎంసి చెత్త రవాణా వంటి అంశాలపై ప్రధాన ఎజెండా గత పాలకుల్లాగా దర్వాజాలు బంద్ చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ది కాదు నిరసనలు తెలుపకుండానే జిహెచ్ఎంసి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం మునిసిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఐ ఎన్…

వ్యభిచార స్థావరంపై పోలీసుల దాడి,,ముగ్గురు వక్తుల అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:దేవునిపల్లి పిఎస్ పరిధి లోని విద్యుత్ నగర్ లో వ్యభిచారం నడుస్తుందని నమ్మదగిన సమాచారం మేరకు దేవునిపల్లి ఎస్,ఐ పోలీస్ సిబ్బంది వెళ్లి వ్యభిచార ఇంటిని సోదా చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు ఒక మగ ఆడ మనిషి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారని…

కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ కు రెండు రోజులపాటు సీనియర్ అధికారులతో శిక్షణ కార్యక్రమం

క్రమశిక్షణ నిజాయితితో విధులు నిర్వహించాలి–స్టేషన్‌కు వచ్చిన బాదితులకు భరోసా ఇవ్వాలి. మనన్యూస్,కామారెడ్డి:- పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని,పొలిసు డ్యూటీ లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోని ప్రజలకు సేవలు అందించాలని వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని,బాధతో…

1/70 చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలి,

మనన్యూస్,సాలూరు:1/70 చట్టాన్ని ప్రభుత్వం తొక్కు పెట్టి గిరిజన ప్రాంతాలను బడ వ్యాపారస్తులకు పారిశ్రామిక వేత్తలకు అప్పజెప్పాలని ఈ ప్రభుత్వం చూస్తుందని.గిరిజలంతా ఏకమై ఈనెల 11,12 గిరిజన సంఘాలు ఇచ్చిన బందుకు అందరూ సంపూర్ణ మద్దతు పలికి అధిక సంఖ్యలో పాల్గొని బందును…

మల్లమ్మ కుంట లో 90% దళితుల భూములు లాక్కొని,ప్రాజెక్ట్ నిర్మించడము దుర్మార్గ ప్రక్రియ అని ,తెలంగాణ రాష్ట్ర యువ నాయకుడు KMS. శ్రావణ్ కుమార్ రాయల్ తో గోడు విన్నవించుకున్న తనగల రైతులు

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం లోని,నారాయణ పురం గ్రామంలో,తెలంగాణ స్టేట్ యూత్ లీడర్ KMS. శ్రావణ్ కుమార్ రాయల్ ,VHPS లీడర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో కలిసి,తనగల రైతులు తమ యొక్క గోడును విన్నవించుకున్నారు మల్లమ్మ కుంట అనే ప్రాజెక్టు పేరుతో…