తిరుమలలో ప్రక్షాళన చేసి ఎన్నో మార్పులు తీసుకొచ్చాం…భక్తుని రూపంలో వైసిపి కార్యకర్త నినాదాలు చేశారు…భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు వైసిపి కుట్ర..టీటీడీ పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం, నరేష్ కుమార్ లు
మన న్యూస్,తిరుపతి, :తాము టీటీడీ పాలకమండలి సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమలలో అవినీతి అక్రమాలను ప్రక్షాళన చేసి అనేక మార్పులు తీసుకొచ్చామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యులు వైద్యం శాంతారాం నరేష్ కుమార్ లు తెలిపారు. తిరుపతి ప్రెస్…