Author: mananews

ఎస్ ఆర్ పురం 32వ మహాభారత ఉత్సవాలు ప్రారంభం

ఎస్ఆర్ పురం,మన న్యూస్ :- ఎస్ ఆర్ పురం మండలం ఎస్ ఆర్ పురం శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల వారి ఆలయం వద్ద 32వ మహాభారత ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమైంది శుక్రవారం ఉదయం ఎస్ఆర్ పురం మహాభారత యజ్ఞం నిర్వహించారు…

కిషోరి బాలికలకు వేసవి శిక్షణా తరగతులు

గొల్లప్రోలు మే 30 మన న్యూస్ :– శుక్రవారం ఐసీడీఎస్ చేబ్రోలు సెక్టార్ సూపర్వైజర్ కె మానసాదేవి ఆధ్వర్యంలో కిషోరి వికాసం వేసవి శిక్షణ తరగతులు సెషన్ 9 లో భాగంగా ఆర్థిక అంశాల నిర్వహణ మరియు పొదుపు ఈ అంశంపై…

మహిళలకు అండగా షీ టీం పోలీసులు

మన న్యూస్,నారాయణపేట:- జిల్లా పరిధిలోని మక్తల్ మండలం లోని పసుపుల శ్రీ గురుదత్త దేవాలయం వద్ద మహిళలకు షి టీమ్ పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షి టీం పోలీసులు బాలరాజు మాట్లాడుతూ,నారాయణపేట జిల్లా పరిధిలో…

గొల్లప్రోలు మండలం లో జ్యోతుల జన్మదిన వేడుకలు

గొల్లప్రోలు మే 28 మన న్యూస్ : – దుర్గాడ గ్రామ అభివృద్ధి ప్రదాత, సాయిప్రియ సేవసమితి వ్యవస్థాపక అధ్యక్షులు,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల గంగాభవాని శ్రీనివాసు 46వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని గొల్లప్రోలు మండలంలో పలుగ్రామాల్లో…

నవధాన్యాలతో భూసారం పెరుగుదల – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట మే 29:– పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో నవధాన్యాలు సాగు చేసి కలియ దున్నడం ద్వారా భూసారాన్ని పెంచవచ్చని భూమిలో ఎంత ఎక్కువ సేంద్రియ పదార్థం ఉంటే అంత ఎక్కువగా రసాయన ఎరువులు పై ఆధారపడడం తగ్గుతుందని…

ప్రధాన రహదారుల వద్ద కాలువలు నిర్మించాలి -సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

మన న్యూస్ మే 29: – పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ…

భారత్ మాలాలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29 :-జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటి దొడ్డి, గట్టు, మల్లకల్, ఐజ, వడ్డేపల్లి, రాజోలి మండలాలకు చెందిన అనేకమంది భారత్ మాల హైవే రోడ్డు నిర్మించడానికి భూములు కోల్పోయారని అనేక గ్రామాల్లో నేటికీ సరైన…

అలనాటి తీపి జ్ఞాపలను గుర్తు చేసుకున్న 2005 టు 2006 పూర్వపు విద్యార్థులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29:- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఉన్న జెడ్పి హెచ్ ఎస్ హై స్కూల్ లో 2005 టు 2006 చదువుకున్న పూర్వపు 10th బ్యాచ్ నేటికీ 20 సంవత్సరాలు పూర్తి…

బర్రెలు పొలంలో పడ్డాయాని దళిత మహిళను విచక్షణరహితంగా దాడి చేసిన శెట్టి ఆత్మకూరు విష్ణువర్ధన్ రెడ్డి

బాధితురాలు లక్ష్మి నీ ఆసుపత్రిలో పరామర్శించిన రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు, దాడిని తీవ్రంగా ఖండించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకాష్ గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29 :-జోగులాంబ…

ద్వాల మున్సిపాలిటీ అధికారుల పనితీరు … డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉన్నా మాకెందుకు…. మా జీతభత్యాలు మాకు ఉంటే చాలు.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం నందు ధరూర్ మెట్ రైచూర్ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ చూసి ఆశ్చర్య పోవాల్సిందే….. ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఆపై జిల్లా అధికారులకు…