ఇచ్చిన మాటలను నెరవేర్చని మంత్రి,మంత్రి హామీలు నీటి మూటలుగా మిగిలాయి – రేషన్ వాహనాల రద్దుపై పాచిపెంట ఎంపీపీ ప్రమీల
మన న్యూస్ పాచిపెంట, మే 31:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మంత్రి సంధ్యారాణి హామీలు నీటి మూటలుగా మిగిలాయని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల ఆరోపణలు చేశారు. ఆమె తన కార్యాలయంలో శనివారం నాడు పత్రికా…