Author: mananews

ఇచ్చిన మాటలను నెరవేర్చని మంత్రి,మంత్రి హామీలు నీటి మూటలుగా మిగిలాయి – రేషన్ వాహనాల రద్దుపై పాచిపెంట ఎంపీపీ ప్రమీల

మన న్యూస్ పాచిపెంట, మే 31:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మంత్రి సంధ్యారాణి హామీలు నీటి మూటలుగా మిగిలాయని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల ఆరోపణలు చేశారు. ఆమె తన కార్యాలయంలో శనివారం నాడు పత్రికా…

అన్నదాతకే అన్నపానీయ సదుపాయం అంటూ 148 వారాల నుండి అన్నపానీయ సదుపాయం ఏర్పాటు చేస్తున్నా-జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

గొల్లప్రోలు మే 30 మన న్యూస్ :– జనసేన అధినేత& ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు,ప్రజాసేవ స్ఫూర్తితో, నాటి జిల్లా జనసేన అధ్యక్షులు &నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరిజిల్లా జనసేన…

టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును సన్మానించిన టిడిపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి ఆర్ రాజన్

చిత్తూరు,మన న్యూస్:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ను చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సి.ఆర్ రాజన్ శాలువతో సన్మానించి సత్కరించారు.. కడప మహానాడు అంచనాలకు మించి లక్షలాదిగా తరలి రావడంతో కడప అడ్డ తెలుగుదేశం…

బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు భౌతిక కాయానికి ఘన నివాళి అర్పించిన తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్

ఎస్.ఆర్.పురం, మన న్యూస్:- ఎస్.ఆర్.పురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బెంగళూరు నివాసితులు, టీడీపీ సీనియర్ నాయకులు బోడపాటి లోకనాథ నాయుడు సోదరుడు బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు , నిన్న (తేదీ) అనారోగ్యంతో పరమపదించారు. ఆయన మృతి పట్ల టీడీపీ వర్గాలలో…

కూటమి నేతల ఆధ్వర్యంలో తెట్టుగుంటపల్లి గ్రామంలో ఒక్కరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ – ప్రజల్లో హర్షం

వెదురుకుప్పం , మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, అలాగే ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం. థామస్ సూచనలతో, ఈ రోజు వెదురుకుప్పం మండలం బొమ్మాయపల్లి…

బొమ్మైపల్లి పంచాయతీ దేవళంపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు K. లోకనాథ్ రెడ్డి

వెదురుకుప్పం , మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు డా. వి.యం. థామస్ సూచనలతో, వెదురుకుప్పం మండలం బొమ్మైపల్లి పంచాయతీ దేవళంపేట గ్రామంలో పెన్షన్ పంపిణీ…

వెదురుకుప్పం పాతగుంట పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న TDP నేతలు

వెదురుకుప్పం, మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు, జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు డా. వి.యం. థామస్ సూచనలతో, వెదురుకుప్పం మండలం పాతగుంట పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం…

మీడియా ముసుగులో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న “కల్లూరు హేమాద్రి”

తిరుపతి మన న్యూస్: (యూట్యూబర్)వివాహితను ట్రాప్ చేసి శారీరకంగా వాడుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్న కల్లూరి హేమాద్రి. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని ప్రశ్నించినందుకు నీ ఫోటోలు మెసేజ్లు “సోషల్ మీడియాలో” పెడతాను “AP-సమాచారం “గ్రూపులో పోస్ట్…

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన రుద్రకోటి సదాశివం..

తిరుపతి,మన న్యూస్ , మే 30 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కడప మహానాడులో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చంద్రబాబును కలిసి శ్రీవారి ప్రసాదాలను అందజేసి…

కడప మహానాడు సక్సెస్..మహానాడు కు విచ్చేసిన నాయి బ్రాహ్మణులందరికీ పాదాభివందనం…టీటీడీ పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం..

తిరుపతి,మన న్యూస్ , మే 30 :– కడపలో మూడు రోజులపాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతమైందని, పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు, టిటిడి పాలకమండలి సభ్యులు…