Author: mananews

మహిళలను సంకరజాతి అంటారా.,మనుషులా ?మృగాల ? మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు జూన్ 10:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మహిళలను సంకరజాతి అంటారా.. మనుషులా మృగాల సజ్జలకు సమాజంలో తిరిగే హక్కు లేదని మంత్రి సంధ్యారాణి అన్నారు. సజ్జల మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన తీరును మంగళవారం మంత్రి…

ప్రజల ప్రాణాలతో చెలగాటం.. అధికారుల తనిఖీలతో బయటపడుతున్న నిజాలు,

మన న్యూస్ సాలూరు జూన్10:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు లో మాంసం చేపల దుకాణాల్లో మున్సిపల్ అధికారుల తనిఖీలు..కుళ్ళిన 10 కేజీల మాంసాన్ని, పాడైపోయిన 20 కేజీల చేపలను స్వాధీనం చేసుకొని పాతిపెట్టిన సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ.. నిబంధనలు…

ఘనంగా జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జయంతి

తిరుపతి, మన న్యూస్జ: గద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 132వ జయంతి సందర్భంగా నగరంలో శోభా యాత్ర జరిగింది. కపిలతీర్థం నుంచి మొదలైన శోభాయాత్ర కంచిమఠం వరకు సాగింది. ఈ యాత్రలో కంచి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి , సత్య…

ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

తిరుమల, మన న్యూస్: నందమూరి బాలకృష్ణ, పద్మభూషణ్ అవార్డు గ్రహిత బాలకృష్ణ జన్మదిన 65వ జన్మదిన వేడుకలు తిరుమలలోని అఖిలాండడం వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బి శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.…

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

మన న్యూస్ నర్వ మండలం : నారాయణ పేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులని మహబూబ్ నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మంగళవారం షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ…

ఆంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి

మన న్యూస్, నారాయణ పేట: తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి డా “వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా నేడు హైద్రాబాద్ ఖర్మాన్ ఘాట్ శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంత్రిగా…

ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి- షి టీమ్ పోలీసులు.

మన న్యూస్, నారాయణ పేట:ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల ఆప్రమత్తంగా ఉండాలని మరియు సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల జాగ్రత్త పడాలని షి టీమ్ పోలీసులు చెన్నయ్య తెలిపారు.మరికల్ బస్టాండ్ వద్ద షి టీమ్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలు,…

వినతిపత్రం అందజేసినకోల రవీందర్

హైదరాబాద్.మన న్యూస్: ముఖ్యమంత్రి ఇకనైనా స్పందించండి గాంధీభవన్లో ప్రజల సమస్యలపై వినతి పత్రాలు తీసుకుంటున్న సందర్భంలో కోల రవీందర్ మార్యాదపూర్వకంగాముదిరాజ్ ఆగ్రో ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజు వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా నీ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈతను…

ప్రజా సేవలో మోదీ 3.0 కి విజయవంతం లోగా ఏడాది పూర్తి!

ఎస్.ఆర్. నగర్, హైదరాబాదు, మన న్యూస్ :గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో భారత్ శక్తివంతమైన, ఆత్మనిర్భర్ దేశంగా మారడానికి సాగిన మోదీ 3.0 ప్రయాణం సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు,…

250 కాలనీ నడివీధి గంగమ్మకు ఘనంగా పూజలు

తిరుపతి రూరల్, మన న్యూస్ : – తిరుపతి రూరల్ మండలంలోని వేదాంతపురం గ్రామ పంచాయతీ పరిధిలోని 250 కాలనీ నడివీధిలో గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో గంగమ్మకు ప్రత్యేక పూజలు, అంబలి…