Author: mananews

మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా !

Mana News :- మహారాష్ట్ర కలకలం చోటు చేసుకుంది. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా చేశారు. సర్పంచ్‌ హత్య కేసులో మంత్రి ధనంజయ్‌పై ఆరోపణలు వచ్చాయి.. హత్యా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు ధనంజయ్‌. ఈ మేరకు అధికారిక…

నిన్నేమో రోహిత్ శర్మపై.. ఇప్పుడు కోహ్లీపై కూడా.. షామా మహ్మద్ కాంట్రవర్సీ కామెంట్స్!!

Mana News, Sports :- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసి కొత్త వివాదం లేవనెత్తిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ ప్రస్తుతం తీవ్రంగా విమర్శలకు గురౌతుంది.సామాన్య క్రికెట్ అభిమానుల నుంచి రాజకీయ, క్రీడా ప్రముఖుల వరకు…

తిరుపతి: గాలి గోపురం వద్ద చిరుత కదలికలు

Mana News :- తిరుమల మెట్ల మార్గంలో సోమవారం రాత్రి చిరుత పులి కదలికలు కనిపించాయి. అర్ధ రాత్రి దాటాక గాలిగోపురం వద్ద గల ఒక షాపులో చిరుత కదలికలు రికార్డ్ అయ్యాయి. అటుగా వచ్చిన చిరుత కుక్కపిల్లను ఎత్తుకెళ్లింది. ఈ…

తల్లి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న జవాను

Mana News :- తిరుపతి జిల్లా తిరుమలలోని తన తల్లి ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ ఒక జవాను సెలవు పెట్టి తిరుపతి పరిసర ప్రాంతాల్లో చేతిలో ఫొటో పట్టుకొని వెతుకుతున్నాడు. సెలవులు ముగిసి నేపాల్ సరిహద్దులో ఉద్యోగానికి వెళ్లలేక ఇటు…

ఆదివారంలోగా అక్రమ హోర్డింగులు తీసేయాలి..యాడ్ ఏజెన్సీలకు హైడ్రా డెడ్‌లైన్

Mana News :- హైదరాబాద్ సిటీలో పర్మిషన్ లేని ప్రకటనల హోర్డింగులను తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. యాడ్ ఏజెన్సీలే స్వయంగా తొలగించాలని, హోర్డింగులు తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన హోర్డింగులను హైడ్రా తొలగిస్తుందని చెప్పారు.…

శ్రీవారి సేవకు నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించండి

మనన్యూస్,తిరుపతి:తిరుమల శ్రీవారి కళ్యాణ కట్ట లో భక్తులకు తలనీలాలు తీసే అవకాశం నాయి బ్రాహ్మణులకు శ్రీవారి సేవ కింద అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడును తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు కలసి వినతిపత్రం సమర్పించారు. సోమవారం…

14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి

మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ కౌడ చైర్మన్ మరియు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు సోమవారం కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న తుని నియోజకవర్గంలో జనసేన నాయకులతో జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం సన్నాహక సభను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…

లాక్రోస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎంపీ రవికిషన్ శుక్ల

మనన్యూస్,తిరుపతి:ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లోని వివేక్ హోటల్ నందు లాక్రోస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2025 నుంచి 2029 వ సంవత్సరం వరకు నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికలకు 22 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి…

డిప్యూటీ సిఎం తో భేటీ అయిన పెండెం

మనన్యూస్,గొల్లప్రోలు:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలసి పవన్ కళ్యాణ్ తో చర్చించారు. జనసేన చేరేందుకు దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా…

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయండి:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుపతి:ఈ నెల 14వ తేది పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.జనసైనికులు, యువకులు,వీరమహిళలు,పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరూ సభకు హాజరై దేశంలో కనివిని రీతిలో జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ నెల12,13,14…