వరికుంటపాడు అగ్రిగోల్డ్ భూములలో జరిగిన భారీ దోపిడీ పై నెల్లూరుజిల్లా YSRCP అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి పరిశీలించిన MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
ఉదయగిరి,మన న్యూస్ మార్చి 15 :- నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడు గ్రామంలో అగ్రిగోల్డ్ భూములను నెల్లూరుజిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్, ఉదయగిరి వై సి పి ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి…