Author: mananews

నెల్లూరులో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి హాజరు అయిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రంగనాయకుల పేట లో శనివారం రంజాన్ తోఫా పంపిణి కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై 300 మంది మహిళలకు రంజాన్ తోఫా చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రంజాన్ తోఫా…

ప్రజ్ఞానిధి పురస్కారాల అందజేత

మనన్యూస్,తిరుపతి:పాండిచ్చేరీలో ఘనoగా జాతీయ తెలుగు ప్రజ్ఞానిధీ పురస్కారాల కార్యక్రమం విజయవoతము ఐ యస్ ఓ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ అంతర్జాతీయ సి ఈ ఓ డా. యు వి రత్నo మరియు అంతర్జాతీయ పోగ్రామ్…

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Mana News :- నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం గోట్లపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒక ఆటోను ద్విచక్ర వాహనం డీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.…

రైతులను మోసం చేయకండి” మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

మనన్యూస్,సర్వేపల్లి:నియోజకవర్గం,వెంకటాచలం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం సమావేశమై మాజీ మంత్రివర్యులు మరియు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా…

తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆలయంలో ఆలయ సిబ్బంది పై జనసేన కార్యకర్తలు వీరంగం

మనన్యూస్,తిరుపతి:టిటిడి చైర్మన్, ఎమ్మెల్యే సమక్షంలో గంగమ్మ ఆలయం గర్భగుడిలో ఆలయ ఉద్యోగి మురళి పై వాగ్వాదం జనసేన నాయకులు ఆలయ ఉద్యోగి పై ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్న ఆలయ అధికారులు, ఉద్యోగులు

శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

మనన్యూస్,తిరుప‌తి:అభివృద్ధి పనులను పరిశీలించిన టిటిడి చైర్మన్ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, ఈ ఆలయాన్ని అని విధాల అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను…

ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వ‌ర‌కు

మనన్యూస్,తిరుప‌తి:2025 మార్చిఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్రహ్మోత్సవాల ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ 6…

నీటి పొదుపు పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమం

మనన్యూస్,పిఠాపురం:ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా… హోప్ రూరల్ రెస్పాన్సిబుల్ సొసైటీ ఆధ్వర్యంలో… పిఠాపురం స్థానిక మమత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 8 మరియు 9వ తరగతి విద్యార్థులకు… నీటి పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచన…

కు.ని పాటించిన రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు ప్రాధాన్యత కల్పించాలి

జనాభా లెక్కలు డీ లిమిటేషన్ -ఎన్నికల సంస్కరణలు”అంశంపై సదస్సు నిర్వహించి రాష్ట్రపతికి పౌరవినతి పత్రం అందిస్తాం పౌరసంక్షేమ సంఘం మనన్యూస్,కాకినాడ:జనాభా ప్రాతిపదిక గా పార్లమెంట్ సీట్ల సంఖ్య కేటాయింపులో దక్షిణాదికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం ఒక ప్రకటనలో…

అన్నదాత సుఖీభవ అంటూ 138 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ మనన్యూస్,గొల్లప్రోలు:అన్నదాత సుఖీభవ అంటూ 138 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.138…