విడవలూరు ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం
మనన్యూస్,కోవూరు:ఫలించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చాణక్యం.ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకుల శేషమ్మ.హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న నాయకులు, కార్యకర్తలు.జై టిడిపి, జై ప్రశాంతమ్మ నినాదాలతో హోరెత్తిన ప్రాంగణం.ప్రశాంతమ్మకు ధన్యవాదాలు తెలిపిన శేషమ్మ.విడవలూరు మండల ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్నికకు సంబంధించి…