మిరప కళ్ళం తగలబెట్టిన వ్యక్తులు అరెస్టు

మనన్యూస్,పినపాక:వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొనగంటి పురుషోత్తం అనే వ్యక్తి మిరపకాయలు కళ్ళoల్లోకి వెళ్లి అతడు ఎండబెట్టిన 50 క్వింటాళ్ల మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తలగబెట్టినారు.అట్టి విషయాన్ని ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై రాజ్…

కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తి రిమాండ్

మనన్యూస్,నారాయణ పేట:కానిస్టేబుల్ పై దాడి చేసి వ్యక్తిని సోమవారం రిమాండ్ కి తరలించినట్లు ఊట్కూర్ ఎస్సై కృష్ణంరాజు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ,నారాయణపేట జిల్లా పరిధిలోని ఊట్కూర్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో లోని ఐదవ తేదీన పెద్ద చెరువు నుండి…

2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం నేనే… అసెంబ్లీలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!

Mana News :- ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన..గతంలో టీడీపీ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం వెనుక కారణాన్ని వెల్లడించారు.…

అబద్ధాల పునాదుల మీద మేం ప్రభుత్వాన్ని నడపలేం: సీఎం రేవంత్‌ రెడ్డి

Mana News , హైదరాబాద్: ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పలువురు పార్టీ నేతలతో కలిసి ఈ…

సత్యవేడు లో బిజెపి పార్టీ బలోపి దానికి కృషి చేస్తా. సీనియర్ నాయకులు కలుపుకుపోతా… నూతన మండల అధ్యక్షుడు బాలాజీ వెల్లడి.

Mana News, తిరుపతి జిల్లా సత్యవేడు :- స్థానిక ఎన్జీవో కార్యాలయం లో సోమవారం నాడు బిజెపి పార్టీ కార్యకర్త సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా బిజెపి పార్టీ ఆర్వో విశ్వనాధ్ జిల్లా జనరల్ సెక్రెటరీ వరప్రసాదులు ఇచ్చేశారు వీధి…

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తాం.. వైకాపా వాకౌట్ చేస్తే నేనేం చేయలేను -ఐటి మంత్రి నారా లోకేష్

Mana News :- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించిన వాస్తవాలను అంగీకరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సిపి) సిద్ధంగా లేదని విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ విమర్శించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం గురించి…

ఔరంగజేబు సమాధి వద్ద భద్రత పెంపు..

Mana News :- మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిపై మహారాష్ట్రలో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆ సమాధిని తొలగించాలని కొన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భద్రతను పెంచారు. సమాధిని విజిట్ చేసేవారు కచ్చితంగా…

గుడ్‌న్యూస్..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం..ఎప్పటి నుంచి అంటే?

Mana News :- ఎట్టకేలకు తెలంగాణ నేతలపై కనికరం చూపిన చంద్రబాబు తిరుమలలో తెలంగాణ నేతల శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖలకు అనుమతించిన సీఎం చంద్రబాబు మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసిన టీటీడీ తెలంగాణ…

వాలంటీర్ల కొనసాగింపు పై కీలక పరిణామం..!!

Mana News :- ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు పై ప్రభుత్వం మరో సారి స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లకు కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రూ 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాగా, వైసీపీ ప్రభుత్వం…

విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే.. పూర్తిగా సహకరిస్తాం: సీఎం చంద్రబాబు

Mana News :- విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని, విజన్‌ డాక్యుమెంట్‌ అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజక వర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్లను సభ్యులకు అందిస్తాం అని, ప్రతి ఒక్కరిని…