నూతన భవనానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!
మనన్యూస్,ఉదయగిరి:పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 27 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న భవనానికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్ను బోయిన చంచల బాబు యాదవ్ ఉదయగిరి ఎంపీపీ మూలే…