శ్రీరామనవమి వేడుకలకు హాజరైన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మనన్యూస్,నెల్లూరు:47 వ డివిజన్ కుక్కలగుంట సెంటర్ కృష్ణ మందిరంలో శ్రీరామనవమి వేడుకలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరై.. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా…