Author: mananews

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని ఊట్కూరు మండలం శివారులోని కొంతమంది డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతుండగా పక్క సమాచారంతో ఊట్కూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఆరుగురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఊట్కూర్ ఎస్సై కృష్ణంరాజు తెలిపారు.…

జ్యోతిరావు పూలేకు నివాళి

మనన్యూస్,తిరుపతి:బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే విగ్రహానికి యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలుగుదేశం పార్టీ నేతలు గజపూలమాల వేసి నివాళులర్పించారు. శుక్రవారం తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆడిటోరియంలో నరసింహ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన…

నరసింహ యాదవ్ కు సన్మానం

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ను బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా మాజీ కార్య నిర్వాహక కార్యదర్శి,తిరుపతి ట్రావెల్స్ అసోసియేషన్ కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ శాలువతో ఘనంగా సత్కరించారు. శుక్రవారం తిరుపతి లోని కచ్చపి ఆడిటోరియంలో…

ఇల్లు లేని ప్రతి నిరుపేదకు గూడు కల్పించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలి..! సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కాకర్లసురేష్. మనన్యూస్,వింజమూరు:ఇల్లు లేని ప్రతినిరుపేదకు గూడు కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్…

త్రిబుల్ ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ దంపతులు..!

నాణ్యమైన పెట్రోల్ డీజిల్ ను అందించండి.. వాహనదారులు సద్వినియోగం చేసుకోండి..! ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ మనన్యూస్,కలిగిరి:మండల కేంద్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కొండాపురం కలిగిరి ప్రధాన రహదారి పక్కన ఇండియన్ ఆయిల్ వారి త్రిబుల్ ఆర్ ఫీలింగ్…

దుబాయ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సమ్మిట్ లో తిరుపతి యువతి

మనన్యూస్,తిరుపతి:దుబాయిలో ఇటీవల మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ ఉమెన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమ్మిట్ లో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి కుమార్తె పి కృత్తికా…

నరసింహ యాదవ్ కు సన్మానం

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య గజ పూలమాలతో ఘనంగా సత్కరించారు. శుక్రవారం కచపి ఆడిటోరియంలో నరసింహ యాదవ్ కు అభినందన సభ జరిగింది. ఆ సభలో ఆయనను గజ…

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుంది:ఎమ్మెల్యే ఆరణి

మనన్యూస్,తిరుపతి:తిరుపతి-పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కొత్తగా రెండు ఆర్టీసీ బస్సు సర్వీసులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం మంగళగిరి క్యాంపు కార్యాలయంలోప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని…

వింజమూరు లోని డయాలసిస్ సెంటర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్

వైద్య అధికారులకు దిశా నిర్దేశం, అవసరమైన సదుపాయాలను గుర్తించి నివేదిక అందించాలని ఆదేశం..! మనన్యూస్,వింజమూరు:లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ మంగళవారం పరిశీలించారు. ఈనెల 4 గానీ ఐదో…

జి బి కే ఆర్ ఎస్ టి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

విద్యుత్ షాక్ కు గురైన బాధితుడికి పరామర్శ, అండగా ఉంటానని భరోసా..! కాలనీలోని విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే..! మనన్యూస్,వింజమూరు:పంచాయతీలోని జి బి కే ఆర్ ఎస్టి కాలనీలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే…