బీసీ సమరభేరి వాల్ పోస్టర్ విడుదల.
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 9: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11 అన్ని జిల్లాల కలెక్టరేట్ దగ్గర సమగ్ర కులగణన జరపాలని, అందులో భాగంగా కడప కలెక్టరేట్ దగ్గర జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుధవారం BSP పార్టీ…
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 9: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11 అన్ని జిల్లాల కలెక్టరేట్ దగ్గర సమగ్ర కులగణన జరపాలని, అందులో భాగంగా కడప కలెక్టరేట్ దగ్గర జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుధవారం BSP పార్టీ…
మన న్యూస్: కడప జిల్లా: బ్రహ్మంగారిమఠం: ఏప్రిల్ 9 పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మంగారిమఠం ఐదు రోడ్ల కూడలిలో బుధవారం ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ గృహ అవసరాల…
మన న్యూస్; వైయస్సార్ కడప: సిద్ధవటం: ఏప్రిల్ 8 బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలం బొగ్గిడివారిపల్లె మరియు ఉప్పర పల్లి రైతు సేవా కేంద్రం లను ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేయడం జరిగింది.పలు రకాల రిజిస్టరు లను పరిశీలించడం…
వరికుంటపాడు, మన న్యూస్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదలకు కడుపు నింపటానికి ఎంతో ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం , ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టడంలో రాష్ట్రాలు విఫలమవుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గం లోని…
మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 8:=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో మర్రి పిల్లి, మామిడిపల్లి, లో గొర్రెలకు మేకల పెంపకం దారులు సంఘం నాయకులు. కోరాడ కాశయ్య. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చెరువుగట్లు జీవాలను మేపుకోవడానికి అనుమతి కల్పించాలని అడవుల్లో…
Mana News :- Jagamerigina Satyam is a film produced by Amrutha Satyanarayana Creations Production No. 1. This film is directed by Tirupati Pale. Starring Avinash Varma, Adhya Reddy, and Neelima…
Mana News :- అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో…
మన న్యూస్ సాలూరు ఏప్రిల్8:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్ను అమలు పరచే భాగంగా, సాలూరు మార్కెటింగ్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఇందులో…
మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పడి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆశా వర్కర్లు సిహెచ్ డబ్ల్యూ సాధించిన విజయాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పైన జిల్లా సదస్సు జరుగుతుందని…
మనన్యూస్:ఉదయం ఎనిమిది గంటలు దాటుతున్న అంగన్వాడి సెంటర్లకు చేరుకోని అంగన్వాడి కార్యకర్తలు,అంగన్వాడీ కార్యకర్తలకు సిడిపిఓ సునీతకు మధ్య ఎలాంటి రహస్య ఒప్పందం ఉందో సూపర్వైజర్లకే తెలియాలి. అంగన్వాడి సెంటర్లకు పిల్లలు రాకున్నా అంగన్వాడి కార్యకర్తలు సెంటర్లను తమకు ఇష్టం వచ్చినప్పుడు తెరుస్తున్న…