విశారదన్ మహారాజ్ లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్రాలు విడుదల
మనన్యూస్,మక్తల్ నియోజకవర్గం:నర్వ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలోలక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రాలను విడుదల చేసిన ధర్మ సమాజ్ పార్టీ నేతలు. తెలంగాణలో బీసీ,ఎస్సీ,ఎస్టీ రాజ్యాధికార సాధన JSC ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో లక్ష…
ఇతర రాష్ట్రాల నుండి నకిలీ సీడ్స్ ను రాకుండా చూడాలి.
మనన్యూస్,గద్వాల జిల్లా:రిపీట్ అఫెండర్స్ పై రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చెయ్యాలిరోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలి వాటి నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలిజిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో “డా.జితేందర్,ఐపీఎస్., డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్,…
సన్న బియ్యం ప్రారంభించిన ఎమ్మెల్యే
మనన్యూస్,మక్తల్ నియోజకవర్గం:కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా నేడు నర్వ మండలంలోని కల్వల గ్రామంలో రేషన్ షాపులో రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వారితో పాటుగా…
వేసవి తరగతులు నిర్వహిస్తున్న పట్టించుకోనీ ఇంటర్ బోర్డు
శ్రీ చైతన్య,నారాయణ కళాశాలలకు వత్తాసుగా ఇంటర్ బోర్డు ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో వేసవి తరగతుల బహిష్కరణ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్ మనన్యూస్,దిల్ సుఖ్ నగర్:ఇంటర్ కళాశాలల్లో వేసవి తరగతులు నిర్వహించవద్దని ఇంటర్ బోర్డ్ ప్రకటించిన నిబంధనలకు విరుద్ధంగా…
ధరూర్ మండల నూతన పోలీస్ స్టేషన్ భవనం కోసం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాష్ట్ర డిజిపి
మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రములో ధరూర్ మండల నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , రాష్ట్ర డిజిపి జితేందర్ , పోలీస్…
బియ్యపు గింజ పై శ్రీరామ నామo.శ్రీరామ నామమే మోక్షప్రదం, చక్రవర్తి ఆచార్యులు
మనన్యూస్,గద్వాల జిల్లా:శ్రీరామనవమి సందర్భంగా,బియ్యపు గింజ పై శ్రీరామ నామాన్ని లిఖించి శ్రీ రాములవారి కల్యాణోత్సవం లో, స్వామి వారి పాదాలు చెంత ఉంచడం, స్వామివారి కళ్యాణం జరిగే అక్షింతలలో ఆ బియ్యాన్ని సమర్పించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ.గత 15 సంవత్సరాలుగా బియ్యపు…
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు నెల 6 తేదీ నాడు ఆదివారం శ్రీ స్వయంభు ఆంజనేయ స్వామి దేవస్థానం లో సీతారాముల కళ్యాణం మహోత్సవం బ్రోచర్లు ను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…
అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
మనన్యూస్,మక్తల్:నర్వ మండల కేంద్రంలోని పాతర్ చేడ్ గ్రామంలో బోలుబండ కుటుంబ సౌజన్యంతో ఏర్పాటుచేసిన అంబలి కేంద్రాన్ని గురువారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతి ఏటా అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తామని బోలుబండ కుటుంబ సభ్యులు తెలిపారు.…
బాలిక చదువు కోసం మన ఫౌండేషన్ ఆర్థిక సహాయం
మనన్యూస్,నెల్లూరు జిల్లా:ఉదయగిరిలోని నాగులబావిరికి చెందిన ఎస్.కె సమన్ అనే బాలిక తల్లిదండ్రులను కోల్పోయి అనాధ స్థితిలో ఉన్నప్పుడు షకీరా అనే మహిళ ఆ బాలికను చేరదీసి అన్ని తానై కన్న బిడ్డల సంరక్షిస్తూ చూసుకుంటున్న నేపథ్యంలో ఆ బాలికకు చదువుకు ఆటంకం…
శారదమ్మకు ప్రముఖుల నివాళి
మనన్యూస్,తిరుపతి:తిరుపతి మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ పి.మునిరెడ్డి సతీమణి స్వర్గీయ పి శారదమ్మ శుభస్వీకరణ కార్యక్రమం వారి కుమారులు పి.సుధీర్ కుమార్ రెడ్డి,పి.నవీన్ కుమార్ రెడ్డి, భువన్ కుమార్ రెడ్డి,జీవన్ కుమార్ రెడ్డి ల ఆధ్వర్యంలో గురువారం మంగళం రోడ్డులోని ఓ…

















