కాకాణి గోవర్ధన్ రెడ్డి పై నమోదు చేసిన అక్రమ కేసుల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నగర నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ………………కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయంలో…

జంతు ప్రేమికులారా మీకు జంతువులంటే ప్రేమ ఉండొచ్చు, కానీ మనకి బిడ్డలే సర్వస్వం జనసేన నేత గునుకుల కిషోర్

మనన్యూస్,నెల్లూరు:నగరం లో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కల కట్టడి చేయాలి.*వీధి కుక్కలకు ప్రతిరోజు ఇంట్లో వండుకొని వీధి లో వడ్డించే తల్లులకు విన్నపం..వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ టీకాలు వేసే భాద్యత తీసుకోండి.రేబిస్ ప్రాణాంతకమైన వ్యాధి దీనికి మందు లేదు.నెల్లూరు నగర పరిధిలో…

మీ ఆర్టీసీ బస్సును ఆదరించండి.,కార్గో నిర్వాహకులపై మండిపడ్డ డిపో మేనేజర్,అధిక చార్జీలు వసూలు చేస్తే చర్య లు,బస్టాండ్ శుభ్రం ఎక్కడ,వైఎస్ఆర్ కడప, పోరుమామిళ్ల

మనన్యూస్:ఆర్టీసీ సంస్థ మీసంస్థ..మీసంస్థ నడి పిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో సుఖవంత మైన ప్రయాణం చేయాలని,ఆదరిం చాలని బద్వేలు ఆర్టీసీ డిపో మేనేజర్ఆర్.సి.జనార్దన్ పేర్కొన్నారు. మంగళవారం పోరుమామిళ్ళఆర్టీసీ బస్టాండ్ లో జరుగుతున్న మరమ్మ తులు,పనులను పరిశీలించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ అందిస్తున్న…

పోషణ పక్షోత్సవాలు సక్రమంగా నిర్వహించాలి,,పాచిపెంట ఐ సి డి ఎస్ పి ఓ అనంత లక్ష్మి

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో పోషణ పక్షోత్సవాలు సక్రమంగా నిర్వహించాలని పాచిపెంట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి బి అనంతలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు.మంగళవారం నాడు పాచిపెంట వెలుగు భవనం లో అంగన్వాడీ కార్యకర్తలు అందరికి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.…

వార్షికోత్సవం లో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

మన,న్యూస్,వైయస్సార్ కడప:బద్వేల్ బద్వేల్ మున్సిపాలిటీ శ్రీ కృష్ణ దేవరాయ నగర్ నందు గల శివాలయం వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వాన మేరకు దేవుడిని దర్శించుకొని,పూజ కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే డా. దాసరి సుధ…

రైతు సేవా కేంద్రంలో ఆకస్మిక తనిఖీ,,రైతు సేవ అధికారి ఎం నాగరాజు.

మన,న్యూస్,వైయస్సార్ కడప:సిద్ధవటంబద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలం బొగ్గిడివారిపల్లె మరియు ఉప్పర పల్లి రైతు సేవా కేంద్రం లను ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేయడం జరిగింది.పలు రకాల రిజిస్టరు లను పరిశీలించడం , రైతులతో ముఖాముఖి చర్చించడం జరిగింది.క్షేత్ర పర్యటన…

ఉపాధి కూలీ బకాయిలు వెంటనే ప్రభుత్వం చెల్లించాలి,

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం లో నార్లవలస పంచాయతీ సహాయకుడు పై విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలి జాబ్ కార్డు ఉన్నవారందరికీ పని ఇవ్వాలి ఉపాధి కూలీ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం…

కళాశాల మంజూరు అయ్యిందా? కాలేదా? BRS నేతలు

మనన్యూస్,నర్వ:మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలో బాలుర జూనియర్ కళాశాల మంజూరు అయిందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గతంలో ప్రకటించారు. మరి జాండ్రగుట్ట దగ్గర స్థలం కూడా నిర్ణయించారు. అక్కడ చదును చేయడానికి 40 లక్షలు కేటాయించారని వార్త పత్రికలలో కూడా వచ్చింది.…

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం

మనన్యూస్:నారాయణపేట జిల్లా నర్వ మండలం జక్కన్నపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన,ప్రజాపాలన ప్రగతి బాట’కార్యక్రమంలో భాగంగా మఖ్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారి ఆదేశానుసారం నర్వ మండల కాంగ్రెస్ అధ్యక్షులు…

రాయికోడ్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం

మనన్యూస్,నర్వ:మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యక్రమం చేపట్టారు.ధనికులతో పాటు నిరుపేదలు…

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!
రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం
ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?