నవధాన్యాలు నేలకు రక్షణ కవచం,,వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో, ఏప్రిల్, మే, నెలలో ఎండ వేడిమి తీవ్రంగా ఉండడం వలన నేలలో ఉన్న పోషకాలు వేడికి గాలికి ఆవిరి అయిపోవడమే కాకుండా సారవంతమైన మట్టి కూడా కొట్టుకుని పోతుందని వ్యవసాయ అధికారి తిరుపతిరావు అన్నారు. పాంచాలి గ్రామంలో రైతు నారాయణరావు పొలంలో నవధాన్యాలను చల్లిస్తూ నవధాన్యాల సాగు నేలకు రక్షణ కవచం అని రైతులు తప్పనిసరిగా నవధాన్యాలు వేసుకుని కలియ దున్నుకుంటే నేల సారవంతం అవ్వడమే కాకుండా సారవంతమైన మట్టి కొట్టుకుని పోకుండా రక్షణ కవచంగా పనిచేస్తుందని తెలిపారు. 500 రూపాయలు ఖర్చు కోసం చూడకుండా తప్పనిసరిగా నవధాన్యాలను చల్లుకోవాలని దీని వలన ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక లాభాలు ఉన్నాయని అడపా దడపా కురిసిన వర్షాలు వలన చేరిన నీటిని ఎక్కువ కాలం నిలువ చేయడం వలన భూమి వేడెక్కకుండా ఉండి భూమిలో అనేక జాతుల ఉపయోగపడే సూక్ష్మ జీవులు వృద్ధి చెంది సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతాయని సేంద్రియకర్భనాన్ని భూమిలో ఒక్క శాతానికి తీసుకు రాగలిగితే ఎలాంటి ఎరువులు వాడకుండానే పంటలు పండించవచ్చని తెలిపారు. నవధాన్యాలు కావలసిన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని లేదా ప్రకృతి వ్యవసాయ బృందాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య యల్ వన్ తిరుపతి నాయుడు మరియు రైతులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి