Author: mananews

తెలంగాణ ఉద్యమ తరహాలో బిసి రిజర్వేషన్ల పోరాటానికి ఏకం కావాలి

బిసిల్లారా ఇకనైనా మేల్కోండి…సకలజనుల తరహాలో ఉద్యమిద్దాం…బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిసి జెఏసి చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ నర్సంపేట, మన ధ్యాస, అక్టోబర్ 23:వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బిసి సంక్షేమ సంఘం పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.

గద్వాల జిల్లా మనధ్యాస అక్టోబర్ 23 జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయు సిబ్బంది అందరు…

జల వనరులు,చెరువులను పరిరక్షించాలిజేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది

మన ధ్యాస పార్వతీపురం, అక్టోబర్ 23 : – పార్వతిపురం జిల్లాలోని జల వనరులు మరియు చెరువులు ఆక్రమణ కాకుండా పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో చెరువులు,…

వెంగమాంబ దేవస్థాన అభివృద్ధికి పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం పట్ల హర్షం…..టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ జెడ్పీ చైర్మన్ చంచల బాబు యాదవ్…..

ఉదయగిరి, అక్టోబర్ 23 :-మన ధ్యాస: ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ విజ్ఞప్తి మేరకు దుత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంగమాంబ తల్లి దేవస్థానం అభివృద్ధి కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి…

మన్నెం నరసారెడ్డి పార్థివదేహానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘన నివాళి.పి.ఇ.టి మాస్టర్ మన్నెం నరసారెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

బుచ్చిరెడ్డిపాలెం, అక్టోబర్ 22 (మన ధ్యాస న్యూస్). బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పైడా రామయ్య కళ్యాణ మండపం వీధిలో నివసించిన, బుచ్చిరెడ్డిపాలెం డి.ఎల్.ఎన్.ఆర్. ప్రభుత్వ హైస్కూల్‌లో పి.ఇ.టి. మాస్టర్‌గా సేవలందించిన మన్నెం నరసారెడ్డి (మన్నెం మధుసూదన్ రెడ్డి తండ్రి) ఈ రోజు అకాల…

లెక్కల వారి వివాహ గంధపు నలుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

కలిగిరి అక్టోబర్ 23 :(మన ధ్యాస న్యూస్)://వీర్నకొల్లు గ్రామానికి చెందిన లెక్కల రమణమూర్తి – విజయలక్ష్మి దంపతుల కుమారుడు జస్వంత్ గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా ఆనందభరిత వాతావరణంలో సంతోషంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది. ఈ గంధపు నలుగు వేడుకలో ఉదయగిరి…

నేరెళ్ల వాగులో ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది గాలింపు.

వాగులో పడి గల్లంతైన మృతదేహం లభ్యం..! 6 గంటలపాటు తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టిన-ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా.. జలదంకి, అక్టోబర్ 23 :(మన ధ్యాస న్యూస్): జలదంకి మండలం ఛామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున (45) చామదల…

ప్రజల అవసరాల కోసం అటవీశాఖ పనిచేయాలి……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కీలకమైన కండలేరు స్పిల్ వే కాలువల విషయంలో అభ్యంతరాలు తగదు మన ధ్యాస ,పొదలకూరు ,అక్టోబర్ 23: నెల్లూరు జిల్లా ,కండలేరు జలాశయం వద్ద స్పిల్ వేను గురువారం పరిశీలించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు,…

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28 న చేపట్టనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన ధ్యాస,నెల్లూరు, అక్టోబర్ 23: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకరిస్తూ ఈనెల 28వ తేదీ చేపట్టనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను వైఎస్ఆర్…

విద్యార్ధుల మరణాలు ప్రభుత్వ హత్యలే !! ఒక్కో కుటుంబానికి 50లక్షలు ఇవ్వాలిజీపు జాతలో ఎస్ఎఫ్ఐ నాయకులు

మన ద్యాస, సాలూరు : నిరుపేద గిరిజనులు తమ పిల్లలను ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పిస్తే ప్రభుత్వ వైఫల్యం వల్ల వారిలో కొందరు మృత్యువాత పడుతున్నారని, ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. కొద్ది రోజుల వ్యవధిలో ఇంతమంది మృతి చెందటం, ముమ్మాటికీ ప్రభుత్వ…