Author: mananews

బుజ్జమ్మ కర్మక్రియల్లో పాల్గొన్న టిడిపి నాయకులు

వెదురుకుప్పం, , మన ధ్యాస అక్టోబర్ 23:వెదురుకుప్పం మండలం తెట్టుగుంటపల్లి గ్రామానికి చెందిన మణికంఠ తల్లి బుజ్జమ్మ ఇటీవల మరణించారు. ఆమె కర్మక్రియలు గురువారం నాడు గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్…

సింగరేణి కార్పొరేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అవనీతి మయం**గత ఇరువై అయిదు సంవత్సరాలు గా ఒకే కాంట్రాక్టర్ కి టెండర్ దక్కుతున్న వైనం

భారీగా ముడుపులు అందుకుంటున్న ఫారెస్ట్ అధికారులు**సి అండ్ ఎండి దృష్టి సారించకపోతే ఇంకా ఎంత అవినీతి జరుగుతుందో అని కాంట్రాక్టర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సింగరేణి, మన ధ్యాస: తక్షణం చర్య తీసుకోవాలని కోరుతున్నారు**కాంట్రాక్టర్స్ నీ కూడా సింగరేణి మైన్ కర్ర…

వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్ఐ చిన్నరెడ్డప్ప

పాలసముద్రం, మన ధ్యాస,అక్టోబర్ 22:వర్షాల కారణంగా పాలసముద్రం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చిన్నరెడ్డప్ప ప్రజలకు సూచించారు.బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని చెప్పారు.రైతులు,ప్రజలు విద్యుత్ స్తంభాల‌కు,విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు.వాహనదారులు…

సంస్కారం లేని మంత్రి సంధ్యారాణి ఆమె ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు అందుకే గిరిజన ఉద్యోగులపై కక్ష సాధింపు నిప్పులు చెరిగిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర 

పదవిలో ఎంతకాలం వుంటే మాకు అంత మంచిది నూరు శాతం గిరిజన రక్తం ఆమెలో లేదు మన ధ్యాస సాలూరు సెప్టెంబర్19: -గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి సంస్కారం, ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని…

దీపావళి రహస్యం జ్ఞాన జ్యోతి వెలిగించండం • దీపావళి సందర్భంగా జ్ఞానత్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం

కుప్పం, మన ధ్యాస : దీపావళి రహస్యం జ్ఞాన జ్యోతిని వెలిగించడమేనని త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక కుప్పం కుప్పం కమిటీ అధ్యక్షులు కృష్ణ తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ధన త్రయోదశి నాడు కుప్పం,…

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు కేసులో టిడిపి నేతలపై కుట్ర!– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి

వెదురుకుప్పం,మన ధ్యాస ,అక్టోబర్ 16 :చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసులో టిడిపి నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,…

పెనుమూరులో బైపాస్ రోడ్డు నిర్మించాలంటూ పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి

పెనుమూరు, మన ధ్యాస , అక్టోబర్ 16 :చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రమైన పెనుమూరులో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ అభివృద్ధి దిశగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి.…

పంచాయతీ గదుల ఆక్రమణపై కేసు పెట్టాలి !- టిడిపి నేత డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 14:– చిత్తూరు జిల్లా, పెనుమూరులో ఆరు పంచాయతీ గదులను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం…

గురుకుల విద్యార్ధుల మృతి పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు

మన ద్యాస, సాలూరు :- జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరకు ఎంపి డాక్టర్ తనూజా రాణి ఆధ్వర్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ జస్టిస్ రామ సుబ్రమణియన్ ని కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం…

టాక్ ఆఫ్ ది టౌన్ ముని రామ్ రెడ్డి కి లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు

అభినందించి శుభాకాంక్షలు తెలిపిన పలువురు హిందూ బంధువులు,మిత్రులు అభిమానులు తిరుపతి,మన ధ్యాస ,అక్టోబర్ 12: తిరుపతి మహతి ఆడిటోరియంలో ఆదివారం వే ఫౌండేషన్ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జరిగాయి. ఫౌండర్ పైడి అంకయ్య ఆధ్వర్యంలో భారతీయ హైందవ సంస్కృతి,సంప్రదాయాన్ని…