Author: mananews

జర్నలిస్టు శివమూర్తికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు..

తిరుపతి,మన ధ్యాస : సీనియర్ పాత్రికేయులు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు శివమూర్తి ను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సన్మానించారు. ఆదివారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో భారతీయ సాంస్కృతిక ఉత్సవం 2025లో భాగంగా జరిగిన వే…

తిరుమలకు కాలినడక యాత్రలో భీమినేని చిట్టిబాబు నాయుడుకి ఘన స్వాగతం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, మన ధ్యాస , అక్టోబర్ 11:పాలసముద్రం గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు భీమినేని చిట్టిబాబు నాయుడు గారు భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాక్షాత్కార దృష్టి కోసం తిరుమలకు కాలినడక యాత్ర ప్రారంభించి…

మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దు అవుతుంది : వజ్రాల చంద్రశేఖర్

తిరుపతి, మన ధ్యాస, అక్టోబర్ 5: –మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయని న్యాయ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజ్రాల చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని సరస్వతీ శిశు మందిరంలో జరిగిన హిందూ ఉపాధ్యాయ సమితి…

వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టండి..!జిఎస్టి తగ్గింపుతో అన్ని రంగాలు అభివృద్ధి..!18% నుండి 5 శాతం జీఎస్టీ తగ్గింపు లబ్ధిదారులకు ఎంతో ఆదా..!

భారీగా తగ్గనున్న వాహనాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రికల్ మరియు నిత్యవసర వస్తువులు..!సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే..!సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. వింజమూరు సెప్టెంబర్…

పోటెత్తిన వరద.. 15 గేట్లు ఎత్తివేత ..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శనివారం ప్రాజెక్టు ద్వారా 15 వరద గేట్లను ఎత్తి దిగువకు 1,09,470 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు…

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. ఎస్ ఐ శివకుమార్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామ శివారులో శ్మశాన వాటిక దగ్గరలోని మంజీరా నది ఒడ్డు నుండి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్…

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కోనా శ్రీనివాస్

ఎల్ బి నగర్. మన ధ్యాస ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన కోనా శ్రీనివాస్ ని కుబేర టవర్స్ నారాయణ గూడ ఐ వి ఎఫ్ కార్యాలయం లో ఇంటర్నేషనల్…

స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎల్ బి నగర్. మన ధ్యాస ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ పరిధిలోని “స్వచ్ఛత హీ సేవా” కార్యక్రమంలో భాగంగా జాలోజికల్ సర్వే అఫ్ ఇండియా సౌతేర్న్ రీజియన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు

పినపాక నియోజకవర్గం, మన ధ్యాస పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆరోగ్య కేంద్రంలోని మహిళా ఉద్యోగులు, తోటి ఉద్యోగులతో బతుకమ్మ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మధు, దుర్గ…

నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు

ఎల్ బి నగర్. మన ధ్యాస చంపాపేట్ డివిజన్లోని దుర్గా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యు లు అధ్యక్షులు వంగ జగన్నాథ్ రెడ్డి రామ్ వెంకటేష్ సుబ్బురు సందీప్ కుమార్ రవి ప్రశాంత్ చారి సల్వాడి సతీష్ బిళ్ళ కంటి…