Author: mananews

అష్టలక్ష్మి దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి పూజలు

సరూర్ నగర్. మన ధ్యాస :- శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి విజయ యాత్రలో భాగంగా ఆర్కే పురం డివిజన్ వాసవికాలనీ కొత్తపేటలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి సాన్నిధ్యం అష్టలక్ష్మి దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక…

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

చంద్రగిరి మండలం కొండ్రెడ్డి కండ్రిగలో గజరాజులు దాడి

చంద్రగిరి,అక్టోబర్ 27 మన ధ్యాస: చంద్రగిరి మండలం కొండ్రెడ్డి కండ్రికలో నాగ పట్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో తిరుగుతున్న ఏనుగుల గుంపు మరొకసారి భయాందోళన సృష్టించిందిఆదివారం రాత్రి భీమవరం, కొండ్రెడ్డి కండ్రిగ,పంట పొలాల్లోకి చేరిన గజరాజులు వరి, అరటి,పంటలతో పాటు టేకుచెట్లను…

శీల నిర్మాణం ద్వారా సమాజాన్ని రక్షించాలి – డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పిలుపు

తిరుపతి, మన ధ్యాస: తల్లి తండ్రులు పిల్లల్లో శీల నిర్మాణం ద్వారా సమాజాన్ని రక్షించాలని సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం ఎస్ ఓ ఎస్ పిల్లల గ్రామంలో పిల్లల శీల నిర్మాణంలో తల్లుల పాత్రపై…

పులికల్ గ్రామంలో నకిలీ పురుగుల మందు తయారీ కేంద్రం గుట్టురట్టు15ఏళ్లుగా కోట్లలో సంపాదనఅధికారుల కనుసన్నల్లోనే నకిలీ మందులు తయారీఅధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో దాడులు

మనధ్యాస న్యూస్ అక్టోబర్ 26: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామంలో 15ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా నకిలీ పురుగుల మందులు తయారు చేస్తున్న కేంద్రం పై పోలీసు వ్యవసాయ అధికారులు దాడులు చేపట్టిన సంఘటన చోటు చేసుకుంది…

యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు!

పాలసముద్రం, మన ధ్యాస, అక్టోబర్ 25:మండలంలోని వనదుర్గాపురం, బలిజ కండ్రిగ గ్రామ రెవెన్యూ పరిధిలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు వ్యాపారులు రేయింబవళ్లు దర్జాగా తవ్వి తమిళనాడుకు తరలించేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా…

ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ప్రవీణ్ కుమార్.

ఎల్ బి నగర్. మన ధ్యాస ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఎల్బీనగర్ కు చెందిన సీనియర్ పాత్రికేయులు, టీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు టి. ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన…

సురేష్ డెంటల్ క్లినిక్ ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

నాగారం, మన ధ్యాస నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా వద్ద సురేష్ డెంటల్ క్లినిక్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభించారు.ప్రజలకు ఆధునిక సదుపాయాలతో నాణ్యమైన దంత చికిత్స అందించాలనే లక్ష్యంతో ఈ…