స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ- మహిళా వ్యాపారులతో మాట్లాడిన మంత్రి, ఆయన కుమార్తె షరణి
మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా నెల్లూరు మైపాడు గేట్ సెంటర్లో సర్వాంగ సుందరంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సహకారంతో స్మార్ట్ స్ట్రీట్ బజార్ రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో మంత్రి నారాయణ, ఆయన…