10వ తరగతి లో 585 మార్కులు సాధించిన శివ శివప్రతాప్ అభినందించిన చెరుకూరి నవీన్..
కొండాపూరం, మే 07, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో 585 మార్కులు సాధించిన శివ ప్రతాప్ ను అభినందించిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి , కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ గారు.…