వింజమూరులో రూ.1.5 కోట్ల నిధుల గోల్మాల్..
వింజామూరు, జూలై 17 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. వింజమూరు గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాభివృద్ధి పనుల కోసం విడుదలైన కోట్ల రూపాయల నిధులు అక్రమంగా మళ్లించబడ్డాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ…