Author: KARRANAGARAJU

వింజమూరులో రూ.1.5 కోట్ల నిధుల గోల్‌మాల్..

వింజామూరు, జూలై 17 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. వింజమూరు గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాభివృద్ధి పనుల కోసం విడుదలైన కోట్ల రూపాయల నిధులు అక్రమంగా మళ్లించబడ్డాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ…

కలిగిరి లో వైసీపీ నేత బోర్లు తొలగింపు,,,అధికార పార్టీ ఒత్తడేలే కారణమా ?,,,

వైసీపీ నేతలు కలిగిరి తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ కి ఫిర్యాదు.. కలిగిరి జూలై 17, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు గ్రామంలోని సర్వేనెంబర్ 522/2 లో ఉన్న వ్యవసాయ బోర్లను రెవెన్యూ అధికారులు…

ఘనంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు,,అన్నదాన కార్యక్రమం…

నెల్లూరు, జూలై 17, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు…

దుత్తలూరు లో ఎమ్మార్పీఎస్ జెండా ను దహనం చేసిన గుర్తుతెలియని వ్యక్తుల అఘాయిత్యం…

దుత్తలూరు, జూలై 16 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని బద్వేలి వెళ్ళే జాతీయ రహదారి పక్కన మాదిగ భవనము నిర్మాణం కొరకు ఏర్పరచిన స్థలంలో జెండా కొరకు దిమ్మను కట్టి దానికి ఎమ్మార్పీఎస్ జెండా…

మేదరమెట్ల చెంచు రత్నమ్మ దశదినకర్మలో పాల్గొన్న టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు…

కలిగిరి, జూలై 16, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.. కలిగిరి మండలం వెలగపాడు గ్రామ పంచాయతీ కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మేదరమెట్ల సుబ్బరామ నాయుడు తల్లి మేదరమెట్ల చెంచు రత్నమ్మ ఇటీవల పరమపదించారు.ఈ సందర్భంగా నిర్వహించిన…

కావలి లో,యు.టి.ఎఫ్. ఆధ్వర్యంలో ఘనంగా ఓ.పి.ఎస్. సంబరాలు..

కావలి జులై 15 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కావలి లో యు.టి. ఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రశాఖ ఆదేశాలు మేరకు మన యు.టి.ఎఫ్. సంఘం చేసిన ఎన్నో పోరాటాలు ఫలితంగా డీఎస్సీ…

నెల్లూరు జిల్లా సీఈఓ, మరియు జిల్లా పంచాయతీ అధికారిని డి,వసుమతి నీ మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీజేఏసీ తాలూకా చైర్మన్ వెలుగోటి మధు…

వింజమూరు, జూలై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా సీఈఓ & జిల్లా పంచాయతీ అధికారి డి. వసుమతి నీ ఏపీజేఏసీ వింజమూరు తాలూకా చైర్మన్ మరియు ఏపీఎన్జీజీఓ’ అధ్యక్షులు వెలుగోటి మధు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ…

దుత్తలూరులో ఘనంగా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం..!

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి .పార్టీ బలోపేతమే లక్ష్యం.. స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ……సీఎం సహాయనిధి ద్వారా 6 మంది లబ్ధిదారులకు రూ.5.54 లక్షల…

ఏపీనాపి గ్రామంలో రూ.32 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ..

ఏపీనాపి గ్రామములో నూతన గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణానికి శ్రీకారం,..గ్రామీణ పరిపాలన బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల. కలిగిరి జులై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండలం, ఏపీనాపి గ్రామపంచాయతీ లో రూ.32 లక్షల వ్యయంతో…

ప్రతి గ్రామం అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కాకర్ల

చోడవరం గ్రామంలో రూ.50 లక్షల సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన..! జలదంకి జూలై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. జలదంకి మండలం, చోడవరం గ్రామంలో జడ్పీ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.50 లక్షల…