Author: DURGASRINIVAS

Good

పేకాట స్థావరం పై పోలీసులు దాడులు3250/- నగదు స్వాధీనం ముగ్గురుని అదుపులోకి తీసుకున్న ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మి కాంతం

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రతిపాడు మండలం పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు పోతులూరు గ్రామ శివారున పేకాట ఆడుతున్న వారిపై ప్రత్తిపాడు ఎస్ ఐ లక్ష్మీ కాంతం తమ సిభందితో దాడిలు నిర్వహించారు.ఈ దాడులలో పేకాట ఆడుతున్నముగ్గురిని అదుపులోకి…

అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘము అధ్యక్ష ఎన్నిక. అధ్యక్షుడిగా పాండ్రకి సూర్య ప్రసాద్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :ఏలేశ్వరంమండలం లో అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘము సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ ఏర్పాటు పై కార్మికులు చర్చించారు. సుమారు 200 మంది కార్మికులు ఈ…

జ్యోతుల నవీన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర ఏపీఆర్డీసీ డైరెక్టర్ వెన్నా శివ

*ఇటీవల రెండోసారి జిల్లా టీడీపి అధ్యక్షుడిగా నవీన్ నియామకం* *తన అనుచరులతో కలిసి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన శివ* మన ధ్యాస ప్రతినిథి శంఖవరం: కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కుమార్ ను పార్టీ అధిష్టానం ఆదేశాలతో…

ధర్మవరంలో బిలీవర్స్ బాప్టిస్ట్ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బొండాడ నారాయుడు

*సంఘ మహిళలకు నారాయుడు సొంత నిధులతో 50 చీరలు పంపిణీ* మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:క్రిస్మస్ సకల జనుల పండుగ అని,యేసు ప్రభువు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రత్తిపాడు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొండాడ నారాయుడు అన్నారు.ప్రత్తిపాడు మండలం ధర్మవరం…

మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో చార్లెస్ బాబేజ్ జయంతి వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:పట్టణంలో మార్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్ 234వ జయంతి ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక మార్స్ కంప్యూటర్స్ నిర్వహకులు అడపా దుర్గారావు, విద్యార్థులతో కలిసి చార్లెస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

ప్రత్తిపాడులో అఖిల్ విద్యాసంస్థల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడులో ఉన్న అఖిల్ విద్యాసంస్థల్లో అధినేత ఇనకోటి గంగాధర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్లు జ్యోతి అమ్మ,తాకి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ క్రీస్తు ఆశీస్సులు అందరిపై…

పుట్టగొడుగుల్లా పెరుగుతున్న వాటర్ ప్లాంట్లు.. పట్టించుకొని అధికారులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఈ కాలం లో నీళ్లు అంటేనే పెద్ద వ్యాపారం అయిపోయింది.ఎక్కువమంది ప్రజలు మినరల్ వాటర్కు ఆకర్షితులు అవ్వడంతో మినరల్ వాటరకు భారీగా డిమాండ్ పెరిగింది.మినరల్ వాటర్ తాగే మనిషుల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రతి వీధిలో పుట్టగొడుగుల…

జాతీయ గణిత దినోత్సవం ప్రతి విద్యార్థి శ్రీనివాస్ రామానుజన్ అంతటి గొప్పవారు కావాలి..డా. డి సునీత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరంలో గణిత శాస్త్ర విభాగ ఇన్చార్జ్ కే‌ సురేశ్ ఆద్వర్యంలో జాతీయ గణిత దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత ముందుగా రామానుజన్…

పోలియో రహిత సమాజం కోసం రెండు చుక్కలు తప్పనిసరి- పంచాది వీరబాబు

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: పోలియో రహిత సమాజం కోసం 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పోతులూరు మాజీ సర్పంచ్ పంచాది వీరబాబు అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు…

వజ్రకూటంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి వెంకట సుభాష్

మన ధ్యాస ప్రతినిథి శంఖవరం:నేటి బాలలే రేపటి పౌరులు వీరిని పోలియో మహమ్మారి నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని,ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వజ్రకూటం మాజీ సర్పంచ్,ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి…