కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం.. ఎంపీ తంగళ్ళ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కోటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని తంగిల ఉదయ్ శ్రీనివాసు అన్నారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా జనసేన నాయకుడైన పెంటకోట మోహన్ ను…

అధ్యాపకుల సమస్యలు వెంటనే పరిస్కరించాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలు పరిస్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా నిరసనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఏలేశ్వరం నందు అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.కొంత కాలంగా ఉన్నత…

సొసైటీ డైరెక్టర్ ని సత్కరించిన యాదవ సంఘం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం స్థానిక లారీ యూనియన్ ఆఫీసులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైభోగల సుబ్బారావును యాదవ సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీత…

అవంతి కంపెనీలో కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు తనిఖీలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పెద్దనాపల్లి అవంతి ఫ్రోజన్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల తనిఖీలు నిర్వహించారు. మే 28న డైరెక్షన్స్ ఆఫ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు…

జర్నలిస్టుల సమస్యలపై తహసీల్థార్‌ కి వినతిపత్రం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ, స్వాతి ప్రసాద్ ఆదేశాల మేరకు ఏలేశ్వరం ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ చౌక్ సెంటర్ నుండి ప్రధాన రహదారి మీదుగా తాసిల్దార్ కార్యాలయం…

ఏలేశ్వరంలో జూనియర్ కాలేజ్ లో నేడే జాబ్ మేళా..

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రతిపాడు ఎమ్మెల్యే…

ఏలేశ్వరం రూరల్ మండల భాజపా కార్యవర్గ విస్తరణ.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ఏలేశ్వరం భాజపా కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికచేసుకోవడం జరిగింది. మంగళవారం నిర్వహించిన ఈ ఎంపికలో ఏలేశ్వరం రూరల్ మండల అధ్యక్షులు నీలి సురేష్ అధ్యక్షతన కాకినాడ జిల్లా భారతీయ జనతా…

ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో మహిళలు నిరసన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ట్రూఅప్ ఇంధన సర్దుబాటు చార్జీలను తక్షణమే రద్దు చేయాలి అదానీ స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణం ఆపాలి. ఇప్పటికే బిగించిన వాటిని తొలగించాలి అంటూ. సిపిఐ ఎంఎల్ నాయకుడు కోసి రెడ్డి గణేశ్వరరావు.…

పిఎసిఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రత్తిపాడు…

ప్రతీ వ్యక్తి పుట్టిన రోజున ఒక మొక్క నాటాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రతీ వ్యక్తి తన పుట్టినరోజు న ఖచ్చితంగా మొక్కలు నాటడం అలవాటుగా పెట్టుకోవాలని సిరి ఫాస్ట్ ఫుడ్ కృష్ణ అన్నారు.తన తమ్ముడు కుమార్తె(రిషిత)8 వ పుట్టిన రోజు సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్…

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు