Author: DURGASRINIVAS

Good

మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ చేపట్టిన ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలో అవగాహన ర్యాలీ చేపట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అవగాహన ర్యాలీలో నాలుగు మండలాల…

మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత ప్రిన్సిపల్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవంను జాతీయ సేవ పథకం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి…

సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు నియోజక వర్గంలో వివిధ గ్రామాలకు చెందిన 12 మంది సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 13,95,118 రూపాయలు విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అందజేశారు. ప్రత్తిపాడు…

ఏలేశ్వరం పట్టణంలో చినుకు పడితే చెరువే.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. పట్టణంలో చినుకుపడితే చాలు రోడ్లన్నీ చెరువులైపోతున్నాయి.ముఖ్యంగా ఏలేశ్వరం నుండి ఎర్రవరం హైవే కి వెళ్లే ప్రధాన ఆర్ అండ్ బి రహదారి…

అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం బుధవారం అతిసార వ్యాధి నిరోధక అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యురాలు ఎం…

VRA పెద్ద గురవయ్య మృతి—నివాళులు అర్పిస్తున్న నల్లిపోగు నాగేశం.

అట్లూరు: జూన్ 24: మన న్యూస్: కడప జిల్లా, అట్లూరు మండలం, కమలకూరు గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (VRA) దారం పెద్ద గురవయ్య అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఏపీ, వీఆర్ఏ,…

డాక్టర్ మీనాక్షి రెడ్డి సంతాప సభ—విశ్రాంతి ఉద్యోగుల సంఘం.

బద్వేల్: జూన్ 24: మన న్యూస్: సేవా తత్పరుడు నిరాడంబరుడు స్నేహశీలి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా పనిచేసిన డాక్టర్ మీనాక్షి రెడ్డి సంతాప సభ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ మీనాక్షి రెడ్డి…

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ సమావేశం విజయవాడలోని టూరిజం పున్నమి ఘాట్లో ఈనెల 18న నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర బిసప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జోసఫ్ బిషప్ ఆండ్రూస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: మండలంలోని ఉత్తరకంచి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షులు గున్నబత్తుల రాజబాబు అకాల మరణాన్ని చింతిస్తూ వారి కుటుంబ సభ్యులను కాకినాడ జిల్లా పూర్వ బిజెపి అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్,…

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :పట్టణంలోని శిరిడి నగర్లో బిజెపి కార్యాలయంలో కాకినాడ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఉమ్మిడి వెంకట్రావు సోమవారం డాక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉమ్మిడి…