ఆధ్యాత్మిక సనాతన ధర్మ వ్యాప్తికి కృషి – ఆర్ హెచ్ వి ఎస్

త్వరలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామరథ యాత్ర

మనన్యూస్,తిరుపతి:భారతదేశ ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని నిరంతరం విశ్వవ్యాప్తి చేయడానికి రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ సంస్థ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది (రాజు భయ్యా),నవీన్ చంద్ర శుక్ల,కల్కి భగవాన్,కృష్ణ కిషోర్, గొర్రె శ్రీనివాసులు,పూజ సింగ్,మధ్యప్రదేశ్ రాష్ట్రీయ ప్రబారి డాక్టర్ మయాంక్ తెంగుల లు వెల్లడించారు. మధ్యప్రదేశ్ దాతీయ జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన మూడవ జాతీయ సదస్సులో వారు మాట్లాడుతూ త్వరలో తిరుపతి నుంచి అయోధ్య వరకు శ్రీ రామ రథయాత్రను ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, హిందూ భావజాలలను క్షేత్రస్థాయిలో ప్రతి గడప కు చేరేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో భారతదేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ఆర్ హెచ్ వి ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతి నుంచి రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన అధికార ప్రతినిధులు సుకుమార్ రాజు, శ్యామల లు హాజరయ్యారు. వీరిని వారు ఘనంగా సన్మానించారు. తెలుగు ప్రజలు ఈ రథయాత్రలో అధిక సంఖ్యలో భాగస్వాములు అయ్యేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఎల్బీనగర్లో ప్రమాదం

    ఎల్బీనగర్లో ప్రమాదం

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ