కత్తెర పురుగు మొక్కజొన్నలో తీసుకోవలసిన జాగ్రత్తలు

Mana News:- పాచిపెంట, నవంబర్ 19( మన న్యూస్ ):-మొక్కజొన్న సాగు చేసే రైతులందరూ కత్తెర పురుగు పట్ల తగు జాగ్రత్తలు వహించాలని, ఈ పురుగు విత్తనం నాటిన వారం రోజుల నుండి (గుడ్డుదశ)ఈ పురుగును నివారించుకోవలసిన అవసరం ఉందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. పాచిపెంట మండలం మిర్తి వలస గ్రామంలో రైతులు మొక్కజొన్న పంటపై ఆశించే కత్తెర పురుగు గుడ్డు దశ నుండి నివారించడానికి పలు రకాల సూచనలు సలహాలు ఇచ్చారు.ఐదు శాతం వేప గింజల కషాయాన్ని పిచికారి చేయాలని వేప నూనె 5 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. నేలలో అన్ని రకాల పోషకాలు లభిస్తాయని వాటిని పంట వేసుకొనే దశలోనికి మార్చుకోవాల్సిన బాధ్యత రైతులoదరు తప్పనిసరిగా ఖరీఫ్ లో పచ్చరొట్ట నవధాన్య విత్తనాలు కలిగి ఉండాలని తెలిపారు. పంట మార్పిడి పాటిస్తూ తప్పనిసరిగా పటాస్ ఎరువును రెండుసార్లు విత్తనంతో పాటు ఒకసారి కంకి ఏర్పడే దశలో మరొకసారి తప్పనిసరిగా వేయాలని ఎకరానికి 15 కేజీలు ఒక్క దఫ్ఫా వేసుకోవాలని సూచించారు.అలాగే భూమిలో కరగని స్థితిలో ఉన్న పొటాషియం కరిగించి మొక్కకు అందించడానికి పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా రాయితీపై వ్యవసాయ శాఖ అందిస్తుందని ఎకరానికి ఖర్చు 100 రూపాయలు లోపే ఉంటుందని కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి పోల్ నాయుడు గ్రామ వ్యవసాయ సహాయకులు దినేష్ కుమార్ పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.