

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. అమెరికాలో టాప్ యూనివర్సిటీ ఓక్లహోమా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టాను చందనారెడ్డి అందుకున్నారు.. ఎస్ఆర్ పురం మండలం రాజులూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ భాస్కర్ రెడ్డి సతీమణి చందనా రెడ్డి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం లో టాప్ యూనివర్సిటీ ఒక్ల హోమ యూనివర్సిటీ లో మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం తో అమెరికాలో మిత్రులు చందనా రెడ్డి తల్లిదండ్రులు అభినందించారు