అమెరికా ఒక్లా హోమా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న చందనా రెడ్డి

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. అమెరికాలో టాప్ యూనివర్సిటీ ఓక్లహోమా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టాను చందనారెడ్డి అందుకున్నారు.. ఎస్ఆర్ పురం మండలం రాజులూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ భాస్కర్ రెడ్డి సతీమణి చందనా రెడ్డి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం లో టాప్ యూనివర్సిటీ ఒక్ల హోమ యూనివర్సిటీ లో మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం తో అమెరికాలో మిత్రులు చందనా రెడ్డి తల్లిదండ్రులు అభినందించారు

Related Posts

తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేను అండగా ఉంటానని యువ నాయకుడు పైనేని మురళి అన్నారు. బుధవారం ఎస్ ఆర్ పురం మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లోకయ్య…

వెన్న శివ ఆధ్వర్యంలో వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- మెట్ట ప్రాంత రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించిన ఘనత దివంగత నేత స్వర్గీయ వరుకుల రాజాకే చెందుతుందని రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు ( శివ) కొనియాడారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

వెన్న శివ ఆధ్వర్యంలో వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

వెన్న శివ ఆధ్వర్యంలో  వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఎంపిక…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఎంపిక…

సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ