Tag: #Viral

మంత్రి చొరవతో ఆధార్ సమస్యలకు పరిష్కారం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పలు పంచాయతీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన చిన్నారులు జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల ఆధార్ కార్డులు తీసుకోవడంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా వారు అంగన్వాడి, ప్రాథమిక…

సింగరాయకొండలో కౌలుదారు కార్డుల జారీపై అధికారుల సమీక్షా సమావేశం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండల తహసిల్దార్ కార్యాలయంలో 30-05-2025న గ్రామ రెవిన్యూ అధికారులు, వ్యవసాయ మరియు ఉద్యాన సహాయకుల సమక్షంలో కౌలుదారు కార్డుల జారీపై సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మండల తహసిల్దార్ టి. రవి మాట్లాడుతూ, కౌలుదారు…

మామిడి రైతులకు పండు ఈగ బుట్టలు సబ్సిడీపై సరఫరా

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం మే-30 బంగారుపాళ్యం, తవణంపల్లి మరియు ఐరాల మండలంలోని మామిడి రైతులకు పండు ఈగ బుట్టలు రాయితీపై ఉద్యాన శాఖ సబ్సిడీపై సరఫరా చేస్తున్నట్టు ఉద్యాన శాఖ అధికారి సాగరిక తెలిపారు. వారు మాట్లాడుతూ ఇప్పటికే పండు…

కాణిపాకం శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ మహా కుంభాభిషేకం మహోత్సవంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం మే-30 కాణిపాకం‌ స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్ధానం అనుబంధ ఆలయం శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం మహోత్సవం శుక్రవారం శాస్త్రోక్తంగా జరిగింది.…

నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ సునీల్ కుమార్

మన న్యూస్ తవణంపల్లె మే-30:- తవణంపల్లి మండలం కారకంపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పురుషోత్తం కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను నిండు నూరేళ్లు సంతోషంగా పిల్లాపాపలతో జీవించాలని ఆశీర్వదించిన పూతలపట్టు నియోజకవర్గం *మాజీ*…

మహానాడును విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం మే-30 జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సిపి నాయకులు వెన్నుపోటు దినోత్సవం పేరుతో కార్యక్రమానికి పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉంది. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం బదులు వైఎస్ఆర్సిపి కి పాడే కట్టిన దినోత్సవం పేరుతో కార్యక్రమం…

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన రుద్రకోటి సదాశివం..

తిరుపతి,మన న్యూస్ , మే 30 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కడప మహానాడులో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చంద్రబాబును కలిసి శ్రీవారి ప్రసాదాలను అందజేసి…

కడప మహానాడు సక్సెస్..మహానాడు కు విచ్చేసిన నాయి బ్రాహ్మణులందరికీ పాదాభివందనం…టీటీడీ పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం..

తిరుపతి,మన న్యూస్ , మే 30 :– కడపలో మూడు రోజులపాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతమైందని, పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు, టిటిడి పాలకమండలి సభ్యులు…

ఎస్ ఆర్ పురం 32వ మహాభారత ఉత్సవాలు ప్రారంభం

ఎస్ఆర్ పురం,మన న్యూస్ :- ఎస్ ఆర్ పురం మండలం ఎస్ ఆర్ పురం శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల వారి ఆలయం వద్ద 32వ మహాభారత ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమైంది శుక్రవారం ఉదయం ఎస్ఆర్ పురం మహాభారత యజ్ఞం నిర్వహించారు…

కిషోరి బాలికలకు వేసవి శిక్షణా తరగతులు

గొల్లప్రోలు మే 30 మన న్యూస్ :– శుక్రవారం ఐసీడీఎస్ చేబ్రోలు సెక్టార్ సూపర్వైజర్ కె మానసాదేవి ఆధ్వర్యంలో కిషోరి వికాసం వేసవి శిక్షణ తరగతులు సెషన్ 9 లో భాగంగా ఆర్థిక అంశాల నిర్వహణ మరియు పొదుపు ఈ అంశంపై…