మానవత”చే పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి పంపిణీ – క్రమశిక్షణతో విద్యా ప్రగతి సుసాధ్యం
మన న్యూస్, తిరుపతి,మార్చి 15 :- సంపూర్ణ విద్యతోనే అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సుసాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ప్రభుత్వ గిరిజన సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని పదవ తరగతి విద్యార్థులకు మానవతా…