నెల్లూరు వైస్సార్సీపీ కార్యకర్తల సమక్షంలో వై సి పి 14 వ డివిజన్ ఇంచార్జ్ గా కొండమ రెడ్డి గిరిధర్ రెడ్డి ని ఎంపిక చేసిన.. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు,మన న్యూస్,మార్చి 16 :-నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం 14 డివిజన్ ప్రజల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 14…