భోజన ప్రియులకు తిరుపతిలో సుందరం టిఫిన్ హౌస్ ప్రారంభం…సహజ సిద్ధమైన రుచికరమైన వంటకాలు….
మన న్యూస్,తిరుపతి, మార్చి 12:– రుచికరమైన సాంప్రదాయకమైన రుచికరమైన వంటలకు ప్రామాణికంగా నిలచిన సుందరం టిఫిన్స్ ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి లో ప్రారంభించబడినది. దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు చెందిన రుచికరమైన ఆహారపు వంటలను అందించాలన్నదే సుందరం టిఫిన్ హౌస్ యొక్క…
“The Suspect” Movie Trailer Launch Event Held Grandly, Set for a Grand Theatrical Release on March 21st.
Mana News :- The movie The Suspect, featuring Rushi Kiran, Swetha, Roopa, Shiva Yadav, Rajitha, A.K.N. Prasad, and Mrunal in key roles, is produced by Kiran Kumar under the presentation…
ఘనంగా “ది సస్పెక్ట్” మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్, ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
Mana News :- రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ది సస్పెక్ట్. ఈ చిత్రాన్ని టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్…
త్వరలో నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Mana News, హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి..రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు. క్యాబినెట్లో తీసుకున్న…
జీడి నెల్లూరుఎమ్మెల్యే వీఎం థామస్ పై దుష్ప్రచారాలు చేస్తే సహించము
Mana News :- గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ పై నియోజకవర్గంలోని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జీడీ నెల్లూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ ఛార్జ్ రాజేందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పెనుమూరులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
పచ్ఛికాపల్లం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఇన్ ఛార్జ్ వైద్యాధికారిగా హేమశ్రీ
Mana News,వెదురుకుప్పం :- జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం , పచ్ఛికాపల్లం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఇన్ ఛార్జ్ వైద్యాధికారిగా హేమశ్రీ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందిస్తానని…
ముంబయి నటికి వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ పొడిగింపు
Mana News , అమరావతి: ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu), విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా (Kanti Rana), ఐపీఎస్…
అభినవ్ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ.
Mana News:- శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సంతోష్ ఫిల్మ్ నిర్మిస్తున్న బాలలచిత్రం “అభినవ్” చేజ్డ్ పద్మ వ్యూహ. ఈ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ…
విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ- ఒకే ట్రిప్లో సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర
Mana News :- భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. గతంలో సికింద్రాబాద్ నుంచి పలు ప్యాకేజీ టూర్లను ప్రవేశపెట్టిన ఐఆర్సీటీసీ.. ఇప్పుడు తాజాగా విజయవాడ నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది.…
యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – కృపా లక్ష్మి
మన న్యూస్ :- ఈనెల 12వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే యువత పోరు/ ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపా లక్ష్మి కోరారు. ఈ సందర్భంగా సోమవారం…