ప్రభుత్వం అనుకున్న సమయానికి డీఎస్సీని పూర్తి చేయకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో కలిసి ఉద్యమిస్తుందని హెచ్చరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మన న్యూస్, తాడేపల్లి /నెల్లూరు, ఏప్రిల్ 20: తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ…………….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మెగా డీఎస్సీ…