విద్యుత్ ఏడిఈ నిర్బంధించిన స్థానికులు
మన న్యూస్ సాలూరు మే 21 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరుపట్టణంలో విద్యుత్ ఏడిఈ రంగారావును బుధవారం రాత్రి స్థానికులు రామ్ మందిరంలో నిర్బంధించారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గత మూడు రోజులుగా పట్టణంలో అల్లు వీధి, అక్కెన…