Tag: #trendingNews

విద్యా ప్రదాతలుగా బొజ్జల కుటుంబం -డా.యం.ఉమేష్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

శ్రీకాళహస్తి, Mana News :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేసి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది, గడచిన ఏడు దశాబ్దాలుగా ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్న బొజ్జల కుటుంబం అసలైన విద్యా ప్రదాతలు అని తెలుగుదేశం…

అభివృద్ధి సంక్షేమం సిఎం చంద్రబాబుకు రెండు కళ్ళు

వచ్చే నెలలో ఉచిత బస్సు అన్నదాత సుఖీభవ, సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం లో మంత్రి సంధ్యారాణి మన న్యూస్ పాచిపెంట, జూలై 28:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట లోగత ప్రభుత్వం చేసిన అరాచకాలు,అక్రమాలు కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధి…

24 సొసైటీ నూతన కార్యవర్గానికి అభినందనల వెల్లువ…-శుభాకాంక్షలు తెలియజేసిన అయ్యవారిపాలెం తెదేపా యువ నాయకులు బచ్చల రాజేష్ రెడ్డి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు 24 సొసైటీ(ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం) నూతన కార్యవర్గం సోమవారం నాడు స్థానిక 24 సొసైటీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు 24 సొసైటీ అధ్యక్షులుగా అల్లూరు…

MLA ద్వారా పాలిచెర్ల వారి పాలెం జడ్పీ హైస్కూల్ కి స్పోర్ట్స్ కిట్ బహుకరణ

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు, అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు పాలిచెర్ల వారి పాలెం స్కూలుకి స్పోర్ట్స్ కిట్ ను వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ మరియు మస్తాన్ గారి చేతుల మీదుగా స్కూలు ఉపాధ్యాయులు…

సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులు అందించిన గూడూరు ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- గూడూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారుగూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే…

గూడూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన గూడూరుభ బీజేవైఎం నాయకులు

గూడూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రజల ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి చేయండి: భారతీయ జనతా యువమోర్చా అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ గూడూరు, మన న్యూస్ :- భారతీయ జనతా యువమోర్చా గూడూరు మరియు భారతీయ…

యాదవ సంఘ అభివృద్ధికి కృషి చేయండి – ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్!

పాలసముద్రం మండలం, Mana News:అఖిల భారత యాదవ సంఘం తిరుపతి,జనరల్ సెక్రటరీ నవీన్ యాదవ్ ని చిత్తూరు దొడ్డి పల్లి లో పాలసముద్రం మండలం వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన పి.పురుషోత్తం యాదవ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి వెనుకబడిన…

రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నపిల్లల్ని ఆదుకున్న  సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్

మన న్యూస్ ఐరాల జులై-28:- జూన్ 11వ తేదీన చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో, చిత్తూరు జిల్లా ఐరాల మండలం మామిడికుంటపల్లికి చెందినటువంటి రాజేష్ పూర్ణిమలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి 4 సంవత్సరాల ఒక బాబు మరియు…

ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత

మన న్యూస్ చిత్తూర్ జులై-27 ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమం ప్రభుత్వం బాధ్యతగా భావించి, తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ( ఎస్.టి.యు) రాష్ట్ర అసోసియట్ అధ్యక్షులు గంటా మోహన్ డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం చిత్తూరు లోని ఎస్.టి…

కవుల పట్టాభిషేకంలో యువ కవి నక్కిన ధర్మేష్ కు ఘన సత్కారం

వైజాగ్, మన న్యూస్ : ఐ.ఎస్.ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక అధ్యర్యంలో 150 మంది కవుల పట్టాభిషేకం విశాఖ సాగర కవితోత్సవం వైజాగ్ శుభం ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బొబ్బిల్లంక…