48 సర్వేనెంబర్ లో గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి
మన న్యూస్ సాలూరు మే 17:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కుడుమూరు భూ పోరాట కమిటీ కన్వీనర్ అప్పలస్వామిఆధ్వర్యంలో కుడుమూరు మెట్టవలస వద్ద జరిగిన సభ లో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ…