శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థికి బంగారు పతకం
మన న్యూస్ చిత్తూరు మే-17 చిత్తూరు నగరం మురకంబట్టు సమీపంలోని ఆర్ వి ఎస్ నగర్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల కు చెందిన బి ఫార్మసీ విద్యార్థినికి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందజేశారు.…