తల్లి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న జవాను
Mana News :- తిరుపతి జిల్లా తిరుమలలోని తన తల్లి ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ ఒక జవాను సెలవు పెట్టి తిరుపతి పరిసర ప్రాంతాల్లో చేతిలో ఫొటో పట్టుకొని వెతుకుతున్నాడు. సెలవులు ముగిసి నేపాల్ సరిహద్దులో ఉద్యోగానికి వెళ్లలేక ఇటు…
50 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన నెలవల విజయశ్రీ
Mana News ;- తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో ఆదివారం స్థానిక శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ 50 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే నెలవల…
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. స్వామి వారిని దర్శించుకుంటే చాలు.. అడిగినన్నీ లడ్డూలు
మన న్యూస్ :- ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయమే తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ టెంపుల్కి కనీసం 30 వేల నుంచి 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అదే కొత్త…
సోలార్ వినియోగం పై గ్రామస్థాయి లో అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్: డా ఎస్.వెంకటేశ్వర్
Mana News :- తిరుపతి, నవంబర్ 12 ,(మన న్యూస్ ) :- సోలార్ ఉత్పత్తి, వినియోగం పై గ్రామస్థాయి లోని ప్రజలకు పూర్తి స్థాయి లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్…
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యులుగా అవకాశం కల్పించండి : బొడుగు ముని రాజా యాదవ్
Mana News :- తిరుపతి,నవంబర్ 12 ,(మన న్యూస్ ) :- శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ పాలకమండలిలో సభ్యులుగా అవకాశం కల్పించాలని బొడుగు ముని రాజా యాదవ్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు అమరావతిలో ఎమ్మెల్యే…
స్వార్థ రాజకీయాల కోసం, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయొద్దు
వైసీపీ శ్రేణులకు హితవు పలికిన టిడిపి మహిళా నేత మమత Mana News :- తిరుపతి, నవంబర్ 12,(మన న్యూస్ ) :- స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయొద్దని, నిబద్ధతతో పనిచేసే అధికారుల మనోభావాలను సోషల్ మీడియా…