పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి
మన న్యూస్ సింగరాయకొండ:-ప్రభుత్వాలు గిరిజన దళిత ప్రజలకు రక్షణగా ఉండే విధంగా చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పై అవగాహన కలిగి ఉండాలని సింగరాయకొండ తహసీల్ దార్ రవి పిలుపు ఇచ్చారు. శుక్రవారం సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి గ్రామ…