పండుగకను కూడా వదలని రాజకీయ రంగు , రెండు కోట్ల నిధులకు రాజకీయ అడ్డంకులు, శిలాఫలకాలపై ప్రోటోకాల్ పాటించని వైనం
మన న్యూస్ సాలూరు మే 14:= పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో పైలట్ వాటర్ స్కీము పై కౌన్సిలర్ల రసా బసమున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశం శ్యామలాంబ…