ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి- షి టీమ్ పోలీసులు.
మన న్యూస్, నారాయణ పేట:ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల ఆప్రమత్తంగా ఉండాలని మరియు సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల జాగ్రత్త పడాలని షి టీమ్ పోలీసులు చెన్నయ్య తెలిపారు.మరికల్ బస్టాండ్ వద్ద షి టీమ్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలు,…